దళిత బంధు వర్తింపుపై హర్షాతిరేకాలు చారిత్రక నిర్ణయమంటూ ప్రశంస దళిత బాంధవుడు కేసీఆర్ అంటూ కీర్తించిన ఉద్యోగులు ఏ ముఖ్యమంత్రీ ఈ సాహసం చేయలేదని కితాబు సీఎం, అంబేద్కర్ చిత్రపటాలకు పాలాభిషేకం కొత్తపల్లి,
ఆపదలో ఆర్థిక భరోసా సీఎంఆర్ఎఫ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ గంగాధర, ఆగస్టు 17: కరోనా సంక్షోభంలోనూ ప్రజలు ఇబ్బందులు పడకుండా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ఎ
ఈ ఎన్నిక ఎందుకు తెచ్చాడో ఈటల చెప్పాలి? హుజూరాబాద్కు ఏం చేస్తవోచెప్పి ఓట్లడగాలి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కమలాపూర్, ఆగస్టు 17: హుజూరాబాద్లో యువకులను ఉసిగొల్పి వారిని ఆత్మహత్యలకు ప్రేరేపించి సానుభూతి
గ్రామంలో ఒక్క ముస్లిం లేకున్నా సంబురాలు 60 ఏండ్ల తర్వాత మొహర్రం వేడుకల కమిటీ ఆదర్శంగా నిలుస్తున్న గన్నేరువరం హిందువులు గన్నేరువరం, ఆగస్టు15 : మొహర్రం వేడుకలు అనగానే గుర్తుకు వచ్చేది ముస్లింల పండుగ అని. కరీ�
చిగురుమామిడి, ఆగస్టు 17: హరితహారంలో నిర్దేశించిన పనులు పూర్తి చేయాలని ఎంపీపీ కొత్త వినీత సూచించారు. మంగళవారం బొమ్మనపల్లి గౌడ కమ్యూనిటీ భవనం వద్ద తిమ్మాపూర్ ఎక్సైజ్ సీఐ ఇంద్రప్రసాద్తో కలిసి మొకలు నాటా�
కార్పొరేషన్, ఆగస్టు 17: నగరంలో ఆక్రమణలను తొలగించి, రోడ్డు విస్తరణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని మేయర్ వై సునీల్రావు అధికారులను ఆదేశించారు. నగరంలోని 33వ డివిజన్లో స్మార్ట్సిటీ నిధులతో చేపడు�
పథకం ప్రారంభంతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు ఎన్నికలు ఎప్పుడచ్చినా టీఆర్ఎస్దే విజయం అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు హుజూరాబాద్/హుజూరాబాద్ చౌరస్తా, ఆగస్టు 17: సీఎం కేసీఆర్ దళితుల అ
తొందరపడొద్దు.. సమయమిస్తాం కుటుంబ సభ్యులతో చర్చించండి దళితబంధు లబ్ధిదారులకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచన కరీంనగర్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : దళితబంధు లబ్ధిదారులు అనుభవం, వృత్తి నైపుణ్యత ఆధారంగా సంవత్స�
కరీంనగర్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్లో దళితబంధు అంకురార్పణ సభ విజయవంతమైంది. లక్షకుపైగా మంది తరలిరావడంతో జాతరను తలపించింది. ఈ సభకు లక్షకుపైగా మంది వస్తార�
కరీంనగర్: దళిత బంధు లబ్ధిదారులు తమ అనుభవం, వృత్తి నైపుణ్యత ఆధారంగా సంవత్సరం లోపు రెట్టింపు ఆదాయం వచ్చేయూనిట్లను ఎంపిక చేసుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ సూచించారు. మంగళవారం కలెక్ట
శాలపల్లి-ఇందిరానగర్ వేదికగా ప్రారంభించిన సీఎం కేసీఆర్ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా దళిత బంధుకు శ్రీకారంతొలి విడుత 15 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలుసభకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్ష మందికిపైనే రా
శాలపల్లి-ఇందిరానగర్లో దళిత బంధు ప్రారంభోత్సవ సభకు తరలిన టీఆర్ఎస్ శ్రేణులు, దళితులుకార్పొరేషన్, ఆగస్టు 16: హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్లో సోమవారం ఏర్పాటు చేసిన దళితబంధు ప్రారంభోత్సవ సభకు న�