పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి మేయర్ వై సునీల్రావు కార్పొరేషన్, ఆగస్టు 22: సీజనల్ వ్యాధులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మేయర్ వై సునీల్రావు కోరారు. నగరంలోని 60వ డివిజన్ ముకరంపురలో ఆదివారం ఆయన అ�
రామడుగు, ఆగస్టు 22: నూలు పౌర్ణమిని పురస్కరించుకొని మండలంలోని గోపాల్రావుపేటలో పద్మశాలీ సంఘం భవనంలో స్థానిక పద్మశాలీ సంఘం సభ్యులు సామూహిక యజ్ఞోపవీత ధారణ చేశారు. ఈ సందర్భంగా పద్మశాలీ యువజన సంఘం అధ్యక్షుడు �
ఒకే కాన్పులో అక్కకు నలుగురు.. చెల్లికి ముగ్గురు శిశువులు 3 నెలల కింద ముగ్గురికి జన్మనిచ్చిన చెల్లె.. శనివారం అక్క నలుగురికి జననం విద్యానగర్, ఆగస్టు 21: వారిద్దరూ కవల అక్కాచెల్లెళ్లు. చిన్ననాటి నుంచి ఒకే తరహ�
ఇప్పటికే 36 శాతం అధికంనామ మాత్రంగా మిగతా పంటలునీళ్లు పుష్కలంగా ఉండడమే కారణంకరీంనగర్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): పంటల సాగు విస్తీర్ణం కరీంనగర్ జిల్లాలో అనూహ్యంగా పెరుగుతోంది. వరి అంచనాలు దాటింది. కాళేశ్వర
నిరుపేదలను ఆదుకుంటాంసంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్హమాలీ కార్మికులతో సమావేశంజమ్మికుంట, ఆగస్టు 21: కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ
గులాబీ గూటికి బీజేపీకి చెందిన మాజీ ఉప సర్పంచ్తో సహా 50మందికండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్జమ్మికుంట, ఆగస్టు 21: టీఆర్ఎస్లోకి పలు పార్టీలకు చెందిన నాయకుల చేరికలు జో�
నగరంలో శ్రావణ శుక్రవారం సందడిభక్తులతో కిటకిటలాడిన ఆలయాలు కమాన్చౌరస్తా, ఆగస్టు 20: శ్రావణమాసం రెండో శుక్రవారం పురస్కరించుకొని నగరంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయమే ఇంటిల్లిపాది సమీప ప్రాంతాల్లో
త్రిదండి చినజీయర్ స్వామిమల్కపేటలో కోదండ రామస్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపనపాల్గొన్న ఎమ్మెల్యే రమేశ్బాబు, మాజీ న్యాయశాఖ మంత్రి ఆనందరావుకోనరావుపేట, ఆగస్టు 20: భగవంతుడిపై దృష్టి కేంద్రీకరిస్తే అద్భ�
మేయర్ వై సునీల్రావు46 డివిజన్లో అభివృద్ధి పనులు ప్రారంభంకార్పొరేషన్, ఆగస్టు 20: నగరంలో ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా పాలకవర్గం ముందుకు సాగుతున్నట్లు మేయర్ వై సునీల్రావు స్పష్టం చేశ
పేదలపై భారం పడకూడదనే ఏర్పాటుకేసీఆర్ కిట్లతో ప్రభుత్వ దవాఖానలో పెరిగిన డెలివరీలుసాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలిమంత్రి గంగుల కమలాకర్విద్యానగర్, ఆగస్టు 19: తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ఉచ�