ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి గంగుల, మేయర్ వై సునీల్రావు, ప్రజాప్రతినిధులు, అధికారులు కార్పొరేషన్, ఆగస్టు 15: జిల్లా వ్యాప్తంగా ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వ�
మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు హుజూరాబాద్టౌన్, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆదివారం నియోజకవర్గంలో ఘనంగా జరుపుకొన్నారు. పంచాయతీల్లో సర్పంచులు, ప్రభుత్వ కార్యాలయాల�
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సమక్షంలో పలువురు గులాబీ గూటికి.. కండువా కప్పి ఆహ్వానించిన ప్రజాప్రతినిధులు జమ్మికుంట రూరల్/వీణవంక, ఆగస్టు 15: టీఆర్ఎస్లో చేరికల జోష్ కొనసాగుతున్నది. ఆదివారం జమ్మికుంట, వీణవంక మండల
మంత్రులు హరీశ్రావు, కమలాకర్ హుజురాబాద్ టౌన్, ఆగస్టు15: హుజూరాబాద్ క్లబ్ సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రశంసించారు. స్వాతంత్య్ర దిన�
ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు వివిధ రాజకీయ పార్టీలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కొవిడ్ నిబంధనల మేరకు వేడుకలకు హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు మానకొండూర్, ఆగ�
చిగురుమామిడి, ఆగస్టు 15: సీఎం కేసీఆర్ హుజూరాబాద్లోని శాలపల్లిలో దళిత బంధు పథకం ప్రారంభోత్సవానికి సోమవారం వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మండలం నుంచి 4వేల మంది తరలివస్తారని ఎంపీపీ కొత్త విన�
హుజూరాబాద్లో 20 వేల కుటుంబాలకు ఇచ్చితీరుతాంబీజేపీ, కాంగ్రెసోళ్లు అపోహలు సృష్టిస్తున్నరుకుట్ర, కుతంత్రాలు చేస్తే మాడిమసైతరుచెప్పుడు మాటలు వినొద్దుదళిత జాతిపై ‘బండి’కి ప్రేముంటే కేంద్రం నుంచి ఒక్కో క�
హుజూరాబాద్, ఆగస్టు 14;ఈ నెల 16న జరిగే మహోత్తరమైన దళితబంధు పథక ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ హాజరయ్యే సభ ముస్తాబవుతున్నది. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తి కాగా, ఆదివారం సాయంత్రం వరకు అన్ని ఏర్పాట్లూ కానున్నా�
వెంకట్రావుపల్లి దళితుల ఏకగ్రీవ తీర్మానందళిత బంధుకు నిధుల విడుదలపై హర్షంహుజూరాబాద్ రూరల్, ఆగస్టు 14: మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి, ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్కు �
హుజూరాబాద్ ప్రజలకు, నీ ఆత్మగౌరవానికి సంబంధం ఏంది..!సానుభూతి కోసమే ఈటల పాకులాటఉచిత కరెంటు ఇచ్చే టీఆర్ఎస్ కావాలా.. మీటర్లు పెట్టే బీజేపీ కావాలా?మంత్రి గంగుల కమలాకర్హుజూరాబాద్లో రెడ్డి సంక్షేమ సంఘం భవ�
దళితులు పెద్దసంఖ్యలో హాజరుకావాలిఇన్చార్జిలకు ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పిలుపుహుజూరాబాద్ రూరల్, ఆగస్టు 13 : ఈ నెల 16న హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్లో జరిగే సీఎం సభకు భారీగా తరలివచ్చి దళి�
రోజురోజుకూ పెరుగుతున్న ఇమ్మతిఊరూరా జై కొడుతున్న సంఘాలు, నాయకులుపెద్దపాపయ్యపల్లిలో ముదిరాజ్ కులస్తుల ఏకగ్రీవ తీర్మానంమంత్రి గంగుల సమక్షంలో 100 మంది చేరికహుజూరాబాద్లో రెడ్డి సంఘాల బాసటహుజూరాబాద్ రూ�
16 నుంచే దళిత బంధు చెక్కులుమంత్రి కొప్పుల ఈశ్వర్శాలపల్లిలో మంత్రులతో కలిసి ఏర్పాట్ల పరిశీలనహుజురాబాద్రూరల్, ఆగస్టు 12: విప్లవాత్మక దళిత బంధు పథకాన్ని ఈ నెల 16న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్�
దళితుల జీవితాల్లో వెలుగు నింపేందుకే దళిత బంధువర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్నాగంపేట, గండ్రపల్లిలో పర్యటనరూ.2కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనజమ్మికుంట, ఆగస్టు12: పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా రాష�