వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రా రెడ్డి పాల్గొన్న కరీంనగర్ కలెక్టర్, జడ్పీ చైర్పర్సన్, జిల్లా అధికారులు కమాన్చౌరస్తా, ఆగస్టు 24 : సెప్టెంబర్ ఒకటి నుంచి అన్ని విద్యాలయాలు �
హుజూరాబాద్, ఆగస్టు 24: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సత్యనారాయణ హెచ్చరించారు. హుజూరాబాద్ పట్టణంలోని పోలీస్స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు
ఇల్లందకుంటలో పాల్గొన్న చొప్పదండి ఎమ్మెల్యే సుంకె ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓట్ల అభ్యర్థన హుజూరాబాద్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, మేయర్ మద్దతు ఇవ్వాలంటూ బొట్టు పెట్టి విజ్ఞప్తి హుజూరాబాద్టౌన్/
జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపల్ అధ్యక్షుల సూచన ఆయా పట్టణాల్లో ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాల పరిశీలన జమ్మికుంట, ఆగస్టు 24: కరోనా నియంత్రణకు టీకా ఒక్కటే మార్గమని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవా
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ కోరపల్లిలో యాదవ కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన జమ్మికుంట, ఆగస్టు 24: కులవృత్తులను సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని, యాదవుల ఆర్థికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత�
రెండు విడుతల్లో వెయ్యి కోట్లు విడుదలపది వేల కుటుంబాలకు లబ్ధిఐదు రోజుల్లో దళితబంధు ఖాతాలు తెరిపించాలని కలెక్టర్ ఆదేశంసర్వేకు సిద్ధమవుతున్న అధికార యంత్రాంగంకరీంనగర్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : హుజూరాబ
కార్మికులకు పీఎఫ్, బీమా సౌకర్యం వర్తింపజేసేలా చూడాలికలెక్టర్ ఆర్వీ కర్ణన్కరీంనగర్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): జిల్లాలో కొత్తగా స్థాపించే పరిశ్రమల్లో స్థానికులకే ఉపాధి కల్పించేలా చూడాలని కలెక్టర్
ప్రజలు భాగస్వాములయ్యేలా చూడండిహుజూరాబాద్లో సీఎం కేసీఆర్ ఆశించిన ప్రగతి కనిపించాలిసమీక్షా సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్హుజూరాబాద్టౌన్, ఆగస్టు 23: హుజూరాబాద్ నియోజకవర్గంలో చిత్తశుద్ధితో అభివృద�
పొలం గట్లపై నాటేందుకు ఆసక్తి ఈజీఎస్ కింద నిర్వహణ ఖర్చులు చెల్లింపు చిగురుమామిడి మండలంలో ఇప్పటికే 5వేల మొక్కలు నాటిన రైతులు చిగురుమామిడి, ఆగస్టు 22: వానకాలం అనుకూల వర్షాలు కురుస్తుండడంతో రైతులు వరి నాట్ల�
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు మంత్రి, ఎమ్మెల్యేకు రాఖీలు కట్టిన మహిళా ప్రజాప్రతినిధులు హుజూరాబాద్, ఆగస్టు 22: అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి మేయర్ వై సునీల్రావు కార్పొరేషన్, ఆగస్టు 22: సీజనల్ వ్యాధులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మేయర్ వై సునీల్రావు కోరారు. నగరంలోని 60వ డివిజన్ ముకరంపురలో ఆదివారం ఆయన అ�
రామడుగు, ఆగస్టు 22: నూలు పౌర్ణమిని పురస్కరించుకొని మండలంలోని గోపాల్రావుపేటలో పద్మశాలీ సంఘం భవనంలో స్థానిక పద్మశాలీ సంఘం సభ్యులు సామూహిక యజ్ఞోపవీత ధారణ చేశారు. ఈ సందర్భంగా పద్మశాలీ యువజన సంఘం అధ్యక్షుడు �
ఒకే కాన్పులో అక్కకు నలుగురు.. చెల్లికి ముగ్గురు శిశువులు 3 నెలల కింద ముగ్గురికి జన్మనిచ్చిన చెల్లె.. శనివారం అక్క నలుగురికి జననం విద్యానగర్, ఆగస్టు 21: వారిద్దరూ కవల అక్కాచెల్లెళ్లు. చిన్ననాటి నుంచి ఒకే తరహ�