సెప్టెంబర్ 4 నుంచి ధ్రువపత్రాల పరిశీలన ఉమ్మడి జిల్లాలో నాలుగు సహాయ కేంద్రాల ఏర్పాటు కమాన్చౌరస్తా, ఆగస్టు 30 : రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ప్రారంభమై
ఉట్టి కొట్టిన చిన్ని కృష్ణులు కనువిందు చేసిన చిన్నారి గోపెమ్మలు ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు కమాన్చౌరస్తా, ఆగస్టు 30 : కృష్ణాష్టమి వేడుకలు నగరంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం�
కొత్తపల్లి, ఆగస్టు 30 : విశాఖపట్నంలో ఈ నెల 28, 29వ తేదీల్లో జరిగిన సౌత్ ఇండియా స్థాయి సుమన్ కప్ కరాటే చాంపియన్షిప్-2021 పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు సోమవారం అభినంద�
అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ జమ్మికుంట రూరల్, ఆగస్టు 30: రానున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఉద్యమ బిడ్డ, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ�
హుజూరాబాద్ టౌన్, ఆగస్టు 30: రానున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో పట్టణంలోని 3, 8, 9, 13, 15, 22వ వార్డుల్లో సోమవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి, ప్రభుత్వ పథకాలు వివరించా�
దళితుల ఆర్థికాభివృద్ధికి దోహదం రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ జమ్మికుంటలోని 21వ వార్డులో పర్యటన దళిత కుటుంబాలతో సమీక్షా.. దళితబంధు సర్వే పరిశీలన జమ్మికుంట, ఆగస్టు 30: దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని, రాష్ట�
కొనసాగుతున్న దళితబంధు సర్వే సమగ్ర వివరాలు సేకరిస్తున్న సిబ్బంది హుజూరాబాద్, ఆగస్టు 30: దళితబంధు సర్వే హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగోరోజు సోమవారం పండుగ వాతావరాణంలో కొనసాగింది. అధికారయంత్రాంగ
అందరూ ఒకేలా కాకుండా.. వేర్వేరు వ్యాపారాలతో లాభపడాలి రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ దమ్మకపేటలో సర్వే పరిశీలన హుజూరాబాద్టౌన్, ఆగస్టు 30: సీఎం కేసీఆర్ దళితబంధు పథకం కింద ఇచ్చే రూ.10లక్షలను ఏడాదిలో రెట్టింపు
మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ యత్నంపాదయాత్రలు ఎందుకు చేస్తున్నారో బహిరంగ చర్చకు రావాలిబండి, రేవంత్ సోయి లేకుండా మాట్లాడుతున్నరురాష్ట్రం ఏర్పడడంతోనే వారికి పదవులు వచ్చినయ్విలేకరుల సమావేశంలో �
అందరికీ అందుబాటులో ఉంటాటీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్హుజూరాబాద్ హైస్కూల్ గ్రౌండ్లో క్రీడాకారులు, వాకర్స్తో మాటాముచ్చటహుజూరాబాద్, ఆగస్టు 29: రానున్న ఉప ఎన్నికలో తనను నిండు మనసుతో ఆశ�
అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కృషిపథకాలకు ఆకర్షితులయ్యే చేరికలుయాత్రల పేరుతో వంచిస్తున్న బీజేపీనర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డివీణవంక, ఆగస్టు 29: అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం చిరునామాగా మా�
కొత్తపల్లి, ఆగస్టు 29 : క్రీడాకారులతో దేశానికి, రాష్ర్టానికి గుర్తింపు వస్తుందని, ప్రతి క్రీడాకారుడు గెలుపే లక్ష్యంగా సిద్ధం కావాలని టౌన్ ఏసీపీ తుల శ్రీనివాసరావు పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్న�
మంత్రి హరీశ్రావు | అంగన్ వాడీలకు కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఆదివారం హుజురాబాద్లో టీఎన్జీఓలు, అంగన్ వాడీలు నిర్వహించిన కృతజ్ఞత సభలో మరో మంత్రి గంగుల�