హిందూ ఏక్తాయాత్ర సాకుతో విషం చిమ్మిన బండి మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ రెచ్చగొట్టే హామీలు సంజయ్ మాటలపై మండిపడ్డ రాజకీయ పార్టీలు బండి విధ్వంసాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు : మంత్రి గం
పోతుగల్ వైద్యశాలలో మెరుగైన సౌకర్యాలు రోగులతో కిటకిటలాడుతున్న పీహెచ్సీ కేసీఆర్ కిట్తో పెరుగుతున్న సాధారణ ప్రసవాలు 71 నార్మల్ డెలివరీలతో జిల్లాలోనే టాప్ ముస్తాబాద్, మే 26 ;‘సూదుంటే మందులేదు.. మందుంట�
గ్రామీణ క్రీడాకారులకు రాష్ట్ర సర్కారు ప్రోత్సాహం గ్రామానికో ‘తెలంగాణ గ్రామ క్రీడా ప్రాంగణం’ పల్లె ప్రగతిలో కింద ఎకరంలో ఏర్పాటుకు నిర్ణయం రంగంలోకి జిల్లా యంత్రాంగాలు రాజన్న జిల్లాలో ప్రక్రియ వేగవంతం 24
మతం పేరుతో ఓట్లు అడుగుతున్న బీజేపీ బండి సంజయ్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి మంత్రి గంగుల కమలాకర్ ధ్వజం కార్పొరేషన్, మే 26: టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తుందన
ఓవైసీని సవాల్ చేసే దమ్ముందా..? మత వైషమ్యాలతో పబ్బం గడపడమే తప్ప… ఎంపీగా గెలిచి జిల్లా ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదు ఎంఐఎం జిల్లా ఇన్చార్జి సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఫైర్ కలెక్టరేట్, మే 26 : కరీంనగర�
ఇప్పటికే 70 శాతం పూర్తి ఆగస్టు 15న ప్రారంభానికి చర్యలు కార్పొరేషన్, మే 26 ;కరీంనగర్ నడిబొడ్డున ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మల్టీపర్పస్ స్కూల్ మైదానం పార్క్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మేయర్ వై సునీల�
కలెక్టర్ ఆర్వీ కర్ణన్ బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష కరీంనగర్, మే 26 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆవిష్కరించారు. కలెక్టరేట్ సమావేశ మం�
చెరువు కట్టలపై, క్రీడా ప్రాంగణాల్లో మొక్కలు నాటేందుకు ప్రాధాన్యం లక్ష్యం చేరుకునేందుకు ప్రణాళిక రూపకల్పన విభాగాల వారీగా బాధ్యతల అప్పగింత నిత్యం సమీక్షిస్తున్న కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కలెక్టరేట్, మే 2
తూకం వేసిన వెంటనే మిల్లులకు తరలించాలి అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్ కొనుగోలు కేంద్రాల పరిశీలన చొప్పదండి, మే 26: రైతులు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం వెంటవెంటనే కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర�
రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దళిత బంధు లబ్ధిదారులకు వాహనాల పంపిణీ తిమ్మాపూర్ రూరల్, మే 26: దళితుల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పథకాలు ప్రవేశపెడుతున్నారని రాష్ట్ర �
గంగాధర, మే 26 ; కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాక్షాత్కరిస్తున్నాయి. మండుటెండల్లోనూ భూగర్భ జలాలు ఉబికి వస్తున్నాయి. మెట్ట ప్రాంతంలోని బావుల్లో ఒకప్పుడు వంగి చూసినా కనబడని నీళ్లు ఇప�
రంగంలోకి రవాణాశాఖాధికారులు ప్రత్యేక బృందాల ఏర్పాటు నేటి నుంచి విస్తృత తనిఖీలు ఇసుక దందాపై ప్రత్యేక నజర్ ఓవర్లోడ్ ఉంటే సీజ్ గ్రానైట్ యజమానులకు సైతం నోటీసులు జారీ చేయాలని నిర్ణయం డబ్బులు వసూలు చేస్