జగిత్యాల ఆర్డీవో మాధురి జగిత్యాల టౌన్, మే 28: పట్టుదల, ప్రణాళిక ఉంటే కోచింగ్ లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చని, అందుకు తానే ఉదాహరణ అని జగిత్యాల ఆర్డీవో మాధురి చెప్పారు. జాబ్ సాధించాలన్న సంకల్పం ఉం�
నెలనెలా పరీక్షల కోసమే బస్తీ దవాఖానలు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బల్దియా కార్యాలయంలో రుతు పరిశుభ్రతపై అవగాహన కోల్సిటీ, మే 28: మహిళలు సమతుల ఆహా రం తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన�
బద్దెనపల్లిలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం సిరిసిల్ల రూరల్, మే 28: మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకుని, రాష్ర్టానికి భారీ పెట్టుబడులు సాధించి తిరి గి రావడంప�
పెరిగిపోయిన గృహావసరాల విద్యుత్ డిమాండ్ వేసవిలో మరింత లోడ్.. నెలాఖరుకు తడిసిమోపెడవుతున్న బిల్లు అవగాహన లేని వాడకమే కారణం పొదుపునకు విద్యుత్శాఖ సరికొత్త సూచనలు కొన్ని టెక్నిక్స్ పాటిస్తే భారం నుంచ�
తక్కువ పెట్టుబడి.. దండిగా దిగుబడి మూడోపంటగా సాగుతో సత్ఫలితాలు రైతులకు అవగాహన కల్పిస్తున్న ఉద్యానవన శాఖ అధికారులు పెద్దపల్లి రూరల్, మే 27;ఎండకాలం కూరగాయల సాగు సిరులు కురిపిస్తున్నది.. ఉద్యానవనశాఖ అధికారు�
ప్రజలను చీల్చాలని చూస్తున్నరు ఎంపీగా మూడేళ్లలో మూడు రూపాయల పనైనా చేశారా? తెలంగాణపై ప్రధాని మోదీ వివక్ష రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కరీంనగర్, మే 27 (నమస్తే తెలంగాణ) : కరీ�
సిరిసిల్లలో శరవేగంగా నిర్మాణ పనులు మంత్రి కేటీఆర్ ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన చర్యలు అప్రమత్తమైన అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాలకు కవచంలా మారునున్న కెనాల్ తీరనున్న ముంపు ముప్పు రాజన్న సిరిసిల్ల, మ�
ప్రభుత్వ దవాఖానల్లో గర్భిణులకు మెరుగైన వైద్య సేవలందించాలి రాష్ట్రంలో మొదటి సారిగా కరీంనగర్లో అనీమియా ముక్త్ కార్యక్రమానికి శ్రీకారం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ విద్యానగర్, మే 27: ప్రభుత్వ దవాఖానల్లో సా�
వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్య సూసైడ్ నోట్ రాసి బలవన్మరణం కరీంనగర్ జిల్లా అన్నారంలో కలకలం మానకొండూర్ రూరల్, మే 27: ‘అప్పు చేసి తప్పు చేశా..పెండ్లి చేసుకొని ఇంకా పెద్ద తప్పు చేసిన..అనన
రాయితీపై అద్దె ప్రాతిపదికన బస్సులు శుభకార్యాలు, వివాహ వేడుకలు, విహారయాత్రలకు ప్రత్యేక ఆఫర్లు 30 మంది ప్రయాణికులున్న చోటుకే బస్సు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న అధికారులు తెలంగాణచౌక్, మే 27: ప్రయాణికులను �
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారినయి చొప్పదండి మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చొప్పదండి, మే 27: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయ
నాణ్యమైన విద్యనందించేందుకే ‘మన ఊరు-మన బడి’ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు కోరుట్ల/కోరుట్ల రూరల్, మే 27: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రత�
వెంటనే క్షమాపణ చెప్పాలని వెలమ సంఘం నాయకుల డిమాండ్ విద్యానగర్, మే 27: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ఆక్షేపణీయమని కరీంనగర్ వెలమ సంఘం నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వ