ఎదురెదురుగా ఢీకొన్న టాటా ఏస్, కారు వరదకాలువలో పడ్డ ముగ్గురు.. అందులో ఒకరి మృతి 20 మందికి గాయాలు కథలాపూర్, మే 31 : కథలాపూర్ మండలం దుంపేట శివారులోని వరద కాలువ వంతెనపై కారు, టాటా ఏస్ వాహనాలు ఎదురెదురుగా ఢీకొని
మార్కెటింగ్ కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండొద్దు పంట మార్పిడిపై అవగాహన పెంచుకోవాలి పెట్టుబడులు తగ్గించి ఉత్పాదకత పెంచుకోవాలి శాస్త్ర సాంకేతిక రంగాలను వినియోగించుకోవాలి సాగునీటి రాకతో గ్రామాల ముఖచిత్�
సివిల్స్లో ఉమ్మడి జిల్లా బిడ్డల సత్తా నలుగురికి ర్యాంకుల పంట రైతు బిడ్డ మొదటి ప్రయత్నంలోనే విజయం ఆనందంలో కుటుంబ సభ్యులు కరీంనగర్ కమాన్చౌరస్తా/ హుజూరాబాద్ టౌన్/సారంగాపూర్/ జ్యోతినగర్, మే 30 ; ఒకరిది
జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పార్టీలో 50 మంది చేరిక మంథని టౌన్, మే 30: కార్యకర్తలకు ఎల్లప్పుడూ పార్టీ, తానూ అండగా ఉంటామని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. కాటారం మండలం ధన్వాడ గ్రామా�
ఐదారు గంటల్లో తిరిగి మాయం బ్యాంక్ అధికారులను సంప్రదించిన మొబైల్ షాప్ నిర్వాహకుడు సాంకేతిక సమస్యతోనే జమైనట్లు వెల్లడించిన సిబ్బంది మంథని టౌన్, మే 30: పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ఓ మొబైల్ షాపు ని�
శాతవాహన వీసీ ప్రొఫెసర్ మల్లేశం అలరించిన వాగేశ్వరీ డిగ్రీ, పీజీ కళాశాల వార్షికోత్సవం కమాన్చౌరస్తా, మే 30: విద్యార్థులు ఉపాధి అవకాశాలు లభించే కొత్త కోర్సులపై దృష్టి సారించాలని శాతవాహన యూనివర్సిటీ వీసీ ప�
కొత్తపల్లి, మే 30: పట్టణంలో జూన్ 3వ తేదీ నుంచి నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పాలకవర్గ సభ్యులంతా కలిసి విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవ�
కమాన్చౌరస్తా, మే 30: నగరంలోని పారమిత పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి బోధనా అభ్యాసన ప్రణాళికల కసరత్తుపై సోమవారం విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఈ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు న
మానకొండూర్ రూరల్, మే 30: సమష్టిగా గ్రామాభివృద్ధికి పాటుపడాలని నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి సూచించారు. మండలంలోని లింగాపూర్ గ్రామంలో సోమవారం నాయబ్ తహసీల్దార్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవా
సోదరితో గొడవ పడుతున్నాడని ఘాతుకం మొగ్దుంపూర్ శివారులో ఘటన రాంనగర్, మే 30: సోదరితో తరచూ గొడవపడుతున్నాడని బావను కడతేర్చాడు బామ్మర్ది. మద్యం తాగొద్దామని తీసుకువెళ్లి బండ రాయితో కొట్టి చంపాడు. కరీంనగర్ మం�
తిమ్మాపూర్ రూరల్, మే 30: మండలంలోని రామకృష్ణకాలనీ గ్రామంలో గల అంగారిక టౌన్షిప్ ప్లాట్ల వేలంపై సోమవారం సాయంత్రం నుస్తులాపూర్ రైతు వేదికలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్ల
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ దళిత బంధు యూనిట్ ప్రారంభం హుజూరాబాద్టౌన్, మే 30: దళిత బంధు యూనిట్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని రాష్ట్ర ఎస్సీ కార�
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం రైతుల సంక్షేమానికి రాజీలేని కృషి చేస్తున్నది. దేశంలోనే సంచలనం సృష్టించిన రైతుబంధు పథకం ద్వా రా ప్రతి ఎకరాకు పెట్టుబడి సాయంగా ర
ధర్మపురి నియోజకవర్గానికి ఎస్సారెస్పీ నీరే ఆధారం. ధర్మపురి, బుగ్గారం, వెల్గటూర్, గొల్లపల్లి, పెగడపల్లి మండలాలు, పెద్దపల్లి జిల్లా పరిధిలోని ధర్మారం మండలం పరిధిలో ఎస్సారెస్పీ ఆయకట్టు 82 వేల ఎకరాలు ఉండగా, డ�
ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే గ్రామీణ ప్రాంతానికి చెందిన నిరుపేద యువతకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అండగా నిలుస్తున్నారు. గంగాధర మండలంలోని కురిక్యాలలో ఫ్రీ కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేయి