పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న కరీం‘నగరాన్ని’ ఆధ్యాత్మికంగానూ తీర్చిదిద్దనున్నారు. టీటీడీ నిధులతో అద్భుతమైన వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించనున్నారు. ఇందుకు పద్మనగర్లో కేటాయించిన పదెకరా�
అభివృద్ధి, సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్న టీఆర్ఎస్కే ప్రజలను ఓటడిగే హక్కు ఉన్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో దేశాని�
సింగరేణి నివాస స్థలాలకు పట్టాలు పంపిణీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నదని, ఇక బంగ్లాలు కట్టుకోండని కార్మిక కుటుంబాలకు మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు సూచించారు. నస్పూర్ మున్సిపల్ పరిధ�
యోగాలో పల్లె తేజం మెరుస్తున్నది.. కఠినమైన ఆసనాలను సులభంగా సాధన చేస్తూ విశేషంగా రాణిస్తున్నది.. జాతీయస్థాయిలో సత్తాచాటుతూ పతకాల పంట పండిస్తున్నది. ఇలా తన అసమాన ప్రతిభతో నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న క�
అన్నదాతలు అధైర్యపడొద్దని, చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భరోసా ఇచ్చారు. గంగాధర వ్యవసాయ మార్కెట్లో ఆదివారం ఆయన రైతులతో కలిసి ధాన్యాన్ని పరిశీలించారు.
ధాన్యం దిగుమతి చేసుకునే క్రమంలో రైతులకు మిల్లర్లు సహకరించాలని రామడుగు సింగిల్విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు సూచించారు. రామడుగు మండలం గోపాల్రావుపేటలోని నాబార్డు గోదాములను ఆదివారం ఆయన ప్రజాప్ర�
ప్రజారోగ్యం.. సర్కారు సంకల్పం కోట్లాది నిధులతో నగరాలు, పట్టణాల్లో జిమ్లు ఒక్కోచోట పదికిపైగా వ్యాయామ పరికరాలు అంతటా విశేష ఆదరణ.. యువత, సీనియర్ సిటిజన్ల ఆసక్తి ఉదయం, సాయంత్రం వేళల్లో కసరత్తు పిల్లలు మొదలు
రూ.3.60 కోట్లతో అభివృద్ధి పనులు కొత్త హంగులతో భవన నిర్మాణం, మౌలిక వసతులు మారనున్న సామాజిక వైద్యశాల రూపురేఖలు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ప్రత్యేక కృషి మెట్పల్లి, మే 28 : ప్రజలకు మెరుగైన వైద్యం అంద�
బాల భవన్ ఆధ్వర్యంలో వివిధ అంశాల్లో ప్రత్యేక తరగతులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్న చిన్నారులు కమాన్చౌరస్తా, మే 28: జిల్లా కేంద్రంలోని జవహర్ బాలభవన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ తరగతులకు మంచి ఆద
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ సవాల్ హుజూరాబాద్టౌన్, మే 28: ధైర్యం, దమ్ము ఉంటే కాంగ్రెస్ పార్టీ రాష్�
అడిషనల్ డీఆర్డీవో సంధ్యారాణి గ్రామాల్లో క్రీడా స్థలాల పరిశీలన శంకరపట్నం, మే 28: మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో జూన్ 2 వరకు గ్రామీణ క్రీడా ప్రాంగణాలను సిద్ధం చేయాలని అడిషనల్ డీఆర్డీవో జీ సంధ్యారాణి ఆదేశ
త్వరలో మంత్రి గంగుల కమలాకర్ సహకారంతో స్థలాలు కేటాయిస్తాం మేయర్ వై సునీల్రావు కార్పొరేషన్, మే 28: నగరంలో పందులను నివాస ప్రాంతాలకు దూరంగా తరలించాలని మేయర్ యాదగిరి సునీల్రావు పెంపకందారులకు సూచించారు.
పద్మనాయక వెలమ సంఘం జిల్లా అధ్యక్షుడు జువ్వాడి మన్మోహన్రావు డిమాండ్ తెలంగాణచౌక్, మే 28: కులాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని పద్మనాయక వెలమ సంఘం �
వీడియో కాన్ఫరెన్స్లో డీజీపీ మహేందర్రెడ్డి రాంనగర్, మే 28: రాష్ట్రంలోని వివిధ స్థాయిల పోలీసు అధికారులు పోటీతత్వంతో పని చేయాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని పోలీస్ కమిషనర్లు, ఎస్పీల�