భవిష్యత్ అవసరాల మేరకు పక్కాగా రూపొందించాం వీటీఏడీఏ వైస్ చైర్మన్ పురుషోత్తంరెడ్డి కలెక్టరేట్లో వేములవాడ పట్టణ సమగ్రాభివృద్ధిపై సమీక్ష కలెక్టరేట్, మే 23: రాజన్న క్షేత్ర అభివృద్ధికి ‘వేములవాడ టెంపుల
తొలిరోజు ప్రశాంతం సెంటర్లలో సకల సౌకర్యాలు 99శాతం మంది హాజరు పలు సెంటర్లలో విద్యాధికారుల తనిఖీ మానకొండూర్, మే 23: పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజూ ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష జర�
జీఎం(సీడీఎన్) సూర్యనారాయణ బెల్లంపల్లి ఏరియాలో పర్యటన రెబ్బెన, మే 23: బెల్లంపల్లి ఏరియాకు సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు అధిగమించే చర్యలు తీసుకోవాలని జీఎం(సీడీఎన్) సూ ర్యనారాయణ సూచించారు. బ
‘మన ఊరు- మన బడి’తో కొత్త హంగులు వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి మల్లారెడ్డిపల్లి, మామిడాలపల్లి పాఠశాలల్లో అభివృద్ధి పనులు ప్రారంభం వీణవంక, మే 23: గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కో
డిప్రెషన్లో బీజేపీ నాయకులు అబద్ధాలతో మభ్యపెడుతున్న వైనం నగర మేయర్ వై.సునీల్రావు కార్పొరేషన్, మే 23: సీఎం కేసీఆర్ దేశ పర్యటనతో తమ పీఠాలు ఎక్కడ కదులుతాయోన్న భయంతో బీజేపీ నాయకులు డిప్రెషన్లోకి పోయి ఇష�
ప్రారంభమైన ‘పది’ పరీక్షలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 231 పరీక్షా కేంద్రాలు 38,938 మంది హాజరు సమయానికి ముందే చేరుకున్న విద్యార్థులు సెంటర్లలో తనిఖీ చేసిన కలెక్టర్లు, జిల్లా విద్యాధికారులు ఏర్పాట్లు చేసిన అధికా�
కొండగట్టు ఆలయంలో వేడుకలు ప్రారంభం అంజన్నకు భద్రాద్రి రామయ్య పట్టు వస్ర్తాలు సమర్పించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఒగ్గుడోలు విన్యాసాలు, కళాకారుల ప్రదర్శన వేద మంత్రోచ్ఛారణలతో త్రికుండాత్మక యజ్ఞం తరలివ
కరీంనగర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ.. 25 క్రీడల్లో నెలరోజులపాటు ట్రైనింగ్ ఉత్సాహంగా పాల్గొంటున్న చిన్నారులు ప్రధానంగా స్కేటింగ్పై పిల్లల్లో ఆసక్తి వచ్చే నెల 9వ తేదీతో ముగింపు 3వేల మందికి పైనే.. వే
ఏడు నెలలకే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి తల్లీబిడ్డలకు తీవ్ర అనారోగ్యం.. పరిస్థితి విషమం రోజుకు రూ. 1.50 లక్షల ఖర్చు ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు గంగాధర, మే 22: మండలంలోని బూరుగుపల్లి గ్రామానికి చెందిన రాగం గంగయ్య -�
నేటి నుంచే పదో తరగతి పరీక్షలు రాయనున్న 39,173 మంది విద్యార్థులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 231 కేంద్రాలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు కమాన్చౌరస్తా, మే 22: పదో తరగతి వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కాబోత�
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి కారు చెట్టును ఢీకొని కేశవపట్నంలో ఇద్దరు ఫ్రెండ్స్ దుర్మరణం మరో కారు ప్రమాదంలో వరంగల్లో భార్యాభర్తలు.. సీతారాంపూర్, రాజపల్లిలో విషాదం శంకరపట్నం, మే 22: కారు అదుప
హరితహారం ఎనిమిదో విడుత కోసం ఏర్పాట్లు మండలంలో 18 నర్సరీల్లో సిద్ధంగా 2.25లక్షల మొక్కలు ఇల్లందకుంట, మే 22 : తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఎనిమిదో విడుతకు సర్వం సిద్ధమవుతున్నది. మండలంలో ఇప్పటికే ఏడు విడుతల్లో ప