కొండగట్టులో పెద్ద జయంతి ఉత్సవాలకు అంకురార్పణ నేటి నుంచి మూడు రోజుల పాటు వేడుకలు 25న పెద్ద జయంతి తరలిరానున్న లక్షలాది మంది అంజన్న దీక్షాపరులు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం మల్యాల, మే 22: కొండగట్టు
ముకరంపుర, మే 22: కరీంనగర్లోని జింకల పార్కులో చిట్టి పొట్టి జంతువులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఇక్కడ గుంపులుగా సంచరించే వివిధ రకాల జింకలతో పాటు నెమళ్లు, చిలుకలు, వివిధ రకాల పక్షులు సందర్శకులను క�
ఎస్హెచ్జీ సంఘాలతో ఏర్పాటు జిల్లాలో 5 షాపులకు ప్రతిపాదనలు ఇప్పటికే పూర్తయిన గ్రౌండింగ్ కలెక్టరేట్, మే 22: జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు సూపర్ మారెట్ల ఏర్పాటు దిశగా ముందుకు సాగుతున్నారు. మహిళల ఆ
పట్టణ ప్రాంతాల్లో వెలుస్తున్నజొన్న రొట్టెల కేంద్రాలు ఉపాధి పొందుతున్న గిరిజన మహిళలు ఆరోగ్యానికి ప్రాధాన్యం పట్టణ ప్రాంతాల్లో వెలుస్తున్న జొన్న రొట్టెల కేంద్రాలు ఉపాధి పొందుతున్న గిరిజన మహిళలు కలెక్�
ప్రజలతో మమేకం.. సమస్యల సత్వర పరిష్కారం రోజుకో గ్రామ పర్యటనలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆదివారం తోటకుంట పల్లె సందర్శన మానకొండూర్ రూరల్, మే 22: తెల్లారకముందే మందీమార్బలం లేకుండా పల్లెకు చేరుకుంటాడు.. ఆత్మ�
దిక్కుతోచని స్థితిలో కొడుకు, బిడ్డ ఏడేండ్లుగా అమ్మమ్మ ఇంటివద్దే.. పోషణ కోసం ఆర్థిక ఇబ్బందులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు మేడిపల్లి, మే 22: ఏడేండ్ల క్రితం తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది..నాటి నుంచి తండ్రి జ�
ఆయకట్టు రైతుల కష్టాలు తొలగించేందుకే జలహితం రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ దోమలకుంటలో రెండో విడుత ప్రారంభం పెగడపల్లి, మే 21 : చివరి ఆయకట్టుకు సక్రమంగా నీరందించి రైతుల ఇబ్బందులు తొలగించేందుకే జలహితం కార్య�
త్వరలో ప్లాట్లుగా విక్రయానికి రాజీవ్ స్వగృహ భూములు మొదటి విడుతలో 237ప్లాట్లు జూన్ 20 నుంచి వారం రోజులు బహిరంగ వేలం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న ప్రజానీకం తిమ్మాపూర్ రూరల్, మే 21:ప్రస్తుతం సామాన్యుడు కష్ట
రైతులు ప్రశ్నిస్తే.. రౌడీలతో దాడి చేయిస్తవా.. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ను వెన్నుపోటు పొడిచిన చరిత్ర నీది రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజం తిమ్మాపూర్ రూరల్, మే 21: కా
టీఎస్ డబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి ‘మన ఊరు-మన బడి’ పనుల పురోగతిపై సమీక్ష కమాన్చౌరస్తా, మే 21: మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్దాలని టీఎస్ �
పథకాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు జడ్పీటీసీ శ్రీరాంశ్యాం, ఎంపీపీ దొడ్డె మమత వాడీవేడిగా మండల సర్వసభ్య సమావేశం జమ్మికుంట రూరల్, మే 21: సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనఊర�
వారసత్వ ఉద్యోగాలు పోగొట్టింది వారే కేంద్రం నిర్ణయాల వల్లే బొగ్గు కొరత అదానీకి లాభం కోసమే దిగుమతిపై నిర్ణయం టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఆర్కే 5గనిపై యూనియన్లో చేరిన 70 మంది కార్మిక
23 నుంచి వార్షిక పరీక్షలు మండలంలో నాలుగు పరీక్షా కేంద్రాలు 539 మంది విద్యార్థులు మానకొండూర్, మే 21: ఈనెల 23 నుంచి జరుగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యాశాకాధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. మండలంలోని 15 ప�
280 గురుకులాల్లో 1.52 లక్షల మందికి నాణ్యమైన విద్య ఒక్కో విద్యార్థిపై రూ. 1.25 లక్షల ఖర్చు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కొత్తపల్లి, మే 21: