గోపాల్రావుపేటలో ఘనంగా శోభాయాత్ర గుడ్డేలుగులపల్లిలో అష్టోత్తర శత కలశాభిషేకం రామడుగు, మే 21: మండలంలోని హనుమాన్ ఆలయాల్లో శనివారం దీక్షాపరులు ప్రత్యేక పూజలు చేశారు. గోపాల్రావుపేటలోని శ్రీ వేంకటేశ్వర స్�
టెక్నికల్గా ప్రారంభించిన ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ 8వేలకు పైగా సర్వీసులకు నాణ్యమైన నిరంతర సరఫరా మూడు సబ్స్టేషన్లపై తగ్గనున్న భారం ముకరంపుర, మే 19: కరీంనగర్ పట్టణంలో విద్యుత్ వినియోగం రోజు రోజుకూ పెరు
హనుమాన్ దీక్ష స్వీకరిస్తున్న భక్తులు ఏటా 41, 21, 11 రోజుల దీక్షలు విరివిగా అన్నదానాలు.. వినసొంపైన పాటలు ఆధ్యాత్మిక బాటలో పట్టణాలు, పల్లెలు కమాన్చౌరస్తా, మే 19: నిండు వేసవిలో హనుమాన్ మాల ధారణ చేస్తూ పట్టణా లు, ప�
ప్రపంచంలోనే ఎక్కడాలేని పథకం ఇది దళితులను ధనికులుగా మార్చేందుకు సీఎం కృషి వాహనాలను కార్పొరేట్ సంస్థల్లో లీజుకు పెట్టుకోవాలి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ జమ్మికుంట, మే 19: దళిత బ
అభివృద్ధిని ఓర్వలేకే మంత్రి కేటీఆర్పై విమర్శలు మేయర్ సునీల్రావు కరీంనగర్ కలెక్టరేట్, మే 19 : పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన మూడేళ్లలో జిల్లా ప్రజలకు బండి సంజయ్ ఒరగబెట్టింది శూన్యమని కరీంనగర్ నగర మే
కరీంనగర్, మే 19 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలకు స్థలాలను జూన్ 2 లోగా గుర్తించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆ
వీణవంక, మే 19: సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ ఏర్పడిందని ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని కొండపాక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో స్థానిక
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి జిల్లా విద్యాధికారి జనార్దన్రావు పరీక్షా కేంద్రాల సందర్శన జమ్మికుంట, మే19: ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్�
తెలంగాణ ఆహార భద్రతా కమిషన్ సభ్యుడు ఓరగంటి ఆనంద్ ఐకేపీ కార్యాలయంలో ఆహార భద్రతా చట్టంపై సమీక్ష శంకరపట్నం, మే 19: జాతీయ ఆహార భద్రతా చట్టంతో మహిళలు, చిన్నారులకు పోషకాహారం లభిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఆహార భద�
సింగరేణిలో అంతర్గత అభ్యర్థులకు యాజమాన్యం తీపికబురు ఈ నెల 25 నుంచి జూన్ 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ కొత్తగూడెం సింగరేణి/ రామగిరి, మే 19: సింగరేణిలో బదిలీ వర్కర్ నుంచి వివిధ పోస్టుల్లో పనిచేస్తున్�
ఎమ్మార్పీకే మద్యం అమ్మేలా చర్యలు మద్యం నిల్వల సేకరణ హుజూరాబాద్ టౌన్, మే19: ఎక్సైజ్ శాఖ కరీంనగర్ డిప్యూటీ కమిషనర్ కేఏబీ శాస్త్రి, అసిస్టెంట్ కమిషనర్ విజయ భాసర్రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్ర�
సిరిసిల్ల జిల్లాలో వేగంగా ధాన్యం కొనుగోలు ఈ నెల 15 వరకు 20,837 మెట్రిక్ టన్నుల వడ్ల సేకరణ విక్రయించిన రైతులు 7645.. ఆన్లైన్లో 3,886 1460 మంది రైతులకు రూ. 19.78 కోట్ల చెల్లింపు యాసంగి ధాన్యం సేకరణ ఊపందుకున్నది. సర్కారు అంత