మన ఊరు-మన బడి దేశానికే ఆదర్శం రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి ఈశ్వర్ వెల్గటూర్ మండలంలో ప్రారంభం వెల్గటూర్, మే 16: తెలంగాణ సర్కారు అన్ని రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తూ ప్రజారంజక పాలన కొనసాగి
పెద్దపల్లి రూరల్, మే 16: హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను గుర్తించి సిద్ధంగా ఉండాలని డీఆర్డీవో శ్రీధర్ సూచించారు. పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంటలో సోమవారం సంబంధిత అధికారులతో కలిస�
సమష్టి సమ్మెతోనే నిలిచిన వేలం భవిష్యత్లో ఇదే స్ఫూర్తితో పోరాడాలి కార్మికులకు టీబీజీకేఎస్ అధ్యక్షుడి పిలుపు తమ యూనియన్తోనే అనేక హక్కులు జూన్ లేదా జూలైలో గుర్తింపు ఎన్నికలు జరిగే అవకాశం బీ వెంకట్రా�
వేసవి శిక్షణ శిబిరంలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్న గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయిలో ఆడడమే లక్ష్యంగా అడుగులు గ్రామీణ క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు నిర్వహిస్తున్న వేసవి క్రీడా
మహిళలతో పాటు విద్యార్థినులకు వసతి అవకాశం ఏడాదిలోగా అందుబాటులోకి ప్రత్యేక భవనం రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పద్మనగర్లో భూమిపూజ కార్పొరేషన్, మే 16: ఇతర ప్రాంతాల నుంచి వచ్చి జిల్లా కేంద్రంలో వివిధ పనులు �
కమాన్చౌరస్తా, మే 16 : చత్తీస్ఘడ్లోని పండిత్ రవిశంకర్ శుక్లా యూనివర్సిటీలో జరిగే జాతీయ సమైక్యతా శిబిరానికి అల్ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వలంటీర్ హుదాసమ్రీన్ శాతవాహన యూనివర్సిటీ తరఫ�
కలెక్టరేట్, మే 16 : ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి వస్తున్న దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిట�
రామడుగు, మే16 : మోతె శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం స్వామివారి కల్యాణ మహోత్సవం కనులపండువగా జరిగింది. మూలవిరాట్టుకు ఉదయం సుప్రభాత సేవ, అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తుల ఎదుర్�
అవగాహన కార్యక్రమాల్లో వైద్యులు జమ్మికుంట రూరల్, మే 16: డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలను పాటించాలని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు తులసీదాస్ సూచించారు. మండలంలోని వావిలాల గ్రామంలో
మండలంలో 14 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఇప్పటి వరకు 30,400క్వింటాళ్ల సేకరణ ఇల్లందకుంట, మే 16: మండలంలో యాసంగి వరిధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 18 గ్రామాల్లో 9,540 ఎకరాల్లో రైతులు వరిసాగు చేయగా, దాదాపు 1.20 లక్
కార్మికుల హక్కులన్నింటినీ నెరవేర్చిన మనసున్న మహారాజు మీ కష్టార్జితంతోనే నేడు 24 గంటల కరెంటు భూగర్భ గనుల్లోకి దిగి కార్మికుల సమస్యలు పరిష్కరించా బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా బొగ్గు గని కార్మి�
ఉద్యోగార్థులకు భరోసా.. పోలీస్ శిక్షణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పకడ్బందీగా నిర్వహణ మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తరగతులు ఎస్పీ హెగ్డే ఆధ్వర్యంలో నిరంతర పర్యవేక్షణ అను�
కొడుకు ఉద్యోగం కోసం కెనడాకు వెళ్లిన తెల్లారే తండ్రి మృత్యు ఒడికి చేరాడు. కోరుట్ల శివారులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో కోరుట్ల సబ్స్టేషన్లో ఏడీఈగా