ఆమె స్ఫూర్తితో ముందుకు సాగాలి ఐలమ్మ ఆశయ సాధనకు కృషిచేయాలి మంత్రి గంగుల కమలాకర్ చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కొత్తపల్లి, మే 15 : తెలంగాణ వీరవనిత, సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ �
నేడు మొగ్దుంపూర్లో డబుల్ ఇండ్లలోకి లబ్ధిదారులు మంత్రి గంగుల కమలాకర్ చేతులమీదుగా ప్రారంభోత్సవం ఒకేసారి 40 మందితో సామూహిక గృహ ప్రవేశాలు లబ్ధిదారుల్లో హర్షం పేదల సొంతింటి కల సాకారమవుతున్నది. కరీంనగర్
అమిత్షాపై ఎమ్మెల్యే కోరుకంటి ధ్వజం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాలను సమానంగా చూడాలి. కానీ, గుజరాత్కో నీతి, పంజాబ్కో నీతి, తెలంగాణకు మరో నీతి అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. కొట్లాడి తెచ్చుకొన్న రాష్ట్�
వేగంగా ప్రాజెక్టు పనులు అల్గునూర్ వైపు కొనసాగుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణం కార్పొరేషన్, మే 14 : కరీంనగర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగు�
మంథని టౌన్, మే 14: అభివృద్ధి చేయని వారికి ఓటేయడం ఎందుకు? నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంథని నియోజకవర్గ ప్రజలకు చేసిందేంది? మంత్రిగా పనిచేసి కనీసం గ్రామాన్ని పట్టించుకోలేదేందుకు? అంటూ పెద్దపల్లి జ�
కోనరావుపేట/గంభీరావుపేట, మే 14: గాలివాన బీభత్సం సృష్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట, గంభీరావుపేట మండలాల్లో శనివారం కుండపోత పోసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోగా, ఈదురు గాలులకు ప
నగర ప్రజలకు మరింత మెరుగైన వసతులు కల్పిస్తాం ఎవరికీ ఇబ్బందులు లేకుండా మాస్టర్ ప్లాన్ మేయర్ వై సునీల్రావు కార్పొరేషన్, మే 14: అందరి సహకారంతో నగరానికి అవార్డులు వస్తున్నాయని, రానున్న రోజుల్లో కరీంనగర్�
అశ్రునయనాల మధ్య డాక్టర్ శ్వేత అంత్యక్రియలు కడసారి చూపుకోసం తరలివచ్చిన ప్రజలు తిమ్మాపూర్ రూరల్, మే14: అర్ధాంతరంగా తనువు చాలించిన మెడికల్ పీజీ విద్యార్థి డాక్టర్ శ్వేత.. ‘అమ్మానాన్న ఇక సెలవు’ అంటూ భౌత�
టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ గనులపై గేట్ మీటింగ్ గోదావరిఖని, మే 14: జాతీయ సంఘాలు ఇంకా కార్మికుల ను మోసం చేయాలనే చూస్తున్నాయని, వాటిని నమ్మే పరిస్థితి ఇప్పుడు సింగరేణిలో ఎక్కడా లేదని టీబీజీకేఎస్�
షెడ్ నెట్తో ఎండ నుంచి రక్షణ మండలానికి 2.65 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం తిమ్మాపూర్ రూరల్, మే14: పల్లెలన్నింటినీ పచ్చహారంగా మార్చాలనే సంకల్పంతో తెలంగాణ ప్ర భుత్వం యేటా నిర్వహిస్తున్న హరితహారం ఎనిమిదో వి�
బోయినపల్లి, మే 14: కల్యాణలక్ష్మి, షాదీ ము బారక్తో సర్కారు పేద కుటుంబాల్లో కల్యాణ కాంతులు నింపుతున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. బోయినపల్లిలో ఐదుగురు, బూర్గుపల్లిలో ఐదుగురు లబ్ధిదారులకు �
ఎస్పీ రాహూల్హెగ్డే తెనుగువానిపల్లిలో గ్రామ సభ ఇల్లంతకుంట, మే 13: ప్రజలకు మరింత చేరువయ్యేందుకే పోలీస్నేస్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ రాహూల్హెగ్డే పేర్కొన్నారు. తెనుగువానిపల్లిలో శుక�
కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రగతిపై సమీక్ష కమాన్చౌరస్తా, మే 13: జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలల్లో మెరుగైన విద్యా బోధన చేస్తున్నారని, విద్యార్థులు సద్వినియోగం చ�