500 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి హుజూరాబాద్లో ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభం హుజూరాబాద్ రూరల్, మే13: పోటీ పరీక్షల కోసం నిర్వహిస్తున్న ఉచిత శిక�
సింగరేణిలో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం 25 రోజుల పాటు నిర్వహణ 11 ఏరియాలకు రూ.9.37లక్షలు కేటాయింపు 51 మంది క్రీడా కోచ్ల నియామకం తర్ఫీదు తీసుకుంటున్న 1,225 మంది పిల్లలు భూపాలపల్లి, మే 13 : పిల్లలను ఆటల వై�
ఒక్కసారి కాలిస్తే 20 ఏండ్ల సాగు వెనక్కి భూసారంతోపాటు దిగుబడులపైనా ప్రభావం గడ్డిని సేంద్రియ ఎరువుగా మారిస్తే సిరుల పంట మల్చర్తో భూసారం పెంపు కొయ్యకాలుకు నిప్పు పెడితే అన్నీ అనర్థాలే.. అగ్ని ప్రమాదాల వల్�
వినూత్న నమూనాలు రూపొందిస్తున్న విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్థాయికి ఎంపికవుతున్న ప్రదర్శనలు ఏటేటా ఇస్రోకు ఎంపికవుతున్న ఎగ్జిబిట్స్ ఆదర్శంగా గర్శకుర్తి ప్రభుత్వ పాఠశాల గంగాధర, మే 12: గర్శకుర్తి బడి ప్ర�
విద్యానగర్, మే 12: నర్సుల సేవలు మరువలేనివని ప్రభుత్వ ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల పేర్కొన్నారు. గురువారం కరీంనగర్లోని ప్రభుత్వ దవాఖానలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహించారు
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కు ఆడబిడ్డల ఆత్మీయ కానుక మానకొండూర్ మండలంలో ఇంటింటా తిరిగి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అడుగడుగునా ఘన స్వాగతం మానకొండూర్ రూరల్, మే 12: అభివృద్ధి, సంక్షేమమే ధ�
‘మన ఊరు-మనబడి’ పనులను ప్రారంభించాలి అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ జమ్మికుంట రూరల్, మే 12: ఇల్లందకుంట మండలంలో దళిత బంధు పథకం యూనిట్ల గ్రౌండింగ్ను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అ
సంస్థ డైరెక్టర్ ఎన్ బలరాం సూచన కార్పొరేట్ దవాఖానల ప్రతినిధులతో సమీక్షా సమావేశం గోదావరిఖని, మే 12: సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, రిటైర్డు కార్మికులకు తగిన వైద్య సేవలు అందించడంలో ప్రత్యేక దృష
అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్ ‘మన ఊరు-మనబడి’లో ఎంపికైన పాఠశాలల సందర్శన చిగురుమామిడి, మే 12: సర్కారు బడుల అభివృద్ధి కోసమే ప్రభుత్వం మన ఊరు-మనబడి కార్యక్రమం తీసుకువచ్చిందని, ఇందులో భాగంగా విద్యార
నగర మేయర్ వై.సునీల్రావు 24,30 డివిజన్లలో అభివృద్ధి పనులు ప్రారంభం కార్పొరేషన్, మే 12: సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని నగర మేయర్ వై.సునీల్రావు తెలిపారు. నగరంలోని 24వ డివిజన్లో రూ.10 �
మేయర్ వై సునీల్రావు కలెక్టరేట్లో అలరించిన సంబురాలు కమాన్చౌరస్తా, మే 11: బాలభవన్ నిర్మాణాన్ని రెండు నెలల్లో పూర్తి చేసి, ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మేయర్ వై సునీల్రావు పేర్కొన్నారు. బాలకేంద్రం బాల
తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ త్వరలోనే అందుబాటులోకి రానున్న సేవలు బాధితులకు తప్పనున్న ఆర్థిక, దూరభారం కిడ్నీ బాధితులకు రాష్ట్ర సర్కారు పునర్జీవం పోస్తున్నది. ఇప్పటికే జిల్లా ప్రధాన దవా�