ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్నాం ఎన్టీవీ జర్నలిస్ట్ జమీర్ గల్లంతు బాధాకరం ముంపు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలింపు మంత్రి కొప్పుల ఈశ్వర్�
ఎంతటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధం వరదలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మంత్రి గంగుల కమలాకర్ మేయర్ సునీల్రావుతో కలిసి నగరంలోని పలు కాలనీల్లో పర్యటన కార్పొరేషన్, జూలై 13 : వర్షాలు, వరదల కారణంగా నష్టప�
లోతట్టు ప్రాంతాలు జలమయం నిండుకుండల్లా చెరువులు, కుంటలు పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు ఉధృతంగా మోయతుమ్మెద, మానేరు వాగులు ఎల్ఎండీకి పెరిగిన ఇన్ఫ్లో కరీంనగర్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ఆరు రోజులుగా కు�
ఎగువన వర్షాలతో ఉధృతంగా ప్రవాహం ఎస్సారెస్పీ గేట్లు ఎత్తడంతో పెరుగుతున్న నీటి మట్టం గోదావరి మహోగ్రరూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉప్పొంగుతున్నది. ఎగువన మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలోని నదీ పరీవా
షిర్డీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. మహా అన్నదానం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు గురుపౌర్ణమి పర్వదినాన్ని బుధవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంల�
లోతట్టు ప్రాంతాలు జలమయం సహాయక చర్యలు ముమ్మరం పునరావాస కేంద్రాలకు నిరాశ్రయుల తరలింపు మునుపెన్నడూ లేని విధంగా గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. భారీ వర్షాలకు జన జీవనం అతలాకుతలం అయింది.
రిజర్వేషన్లు ఎత్తేసేందుకు కేంద్రం కుట్ర కేసీఆర్ ప్రధాని అయితేనే అందరికీ న్యాయం ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెలకాంతం తెలంగాణచౌక్, జూలై 13: ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెలకాంతం కేంద్రంలోని మోదీ సర్క�
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ హుజూరాబాద్లో యూనిట్ ప్రారంభం హుజూరాబాద్టౌన్, జూలై 13: దళిత బంధు యూనిట్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ధనికులు కావాలని రాష్ట్ర ఎస్సీ కార్పొర�
మానకొండూర్ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే రసమయి చేతిలో గొడుగు పట్టుకొని ఇండ్లకు వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత ప్రజలతో మమేకమై ప్రజాసమస్యల పరిష్కారం మానకొండూర్ రూరల్, జూలై 13: రాష్ట్ర సాంస్కృతిక �
ఆరు రోజులుగా ఎడతెగని వాన తడిసి కూలుతున్న ఇండ్లు మత్తళ్లు దుంకుతున్న చెరువులు వాగులు, వంకల్లో వరద ప్రవాహం మారుమూల గ్రామాలకు రాకపోకలు బంద్ లోతట్టు ప్రాంతాలు జలమయం సహాయక చర్యల్లో అధికారులు, ప్రజాప్రతిని�
నగరంలో బల్దియా ఆధ్వర్యంలో కొనసాగుతున్న సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న కమిషనర్, కార్పొరేటర్లు డీఆర్ఎఫ్ బృందాలు మరో మూడు రెస్క్యూ టీంల ఏర్పాటు ప్రజలు ఆందోళన చెందవద్దు: మేయర్ వై సునీల్రావు కార్పొరే�
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ రాయికల్ రూరల్,జులై 13: ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. అధికారులు సహాయక చర్యలు మరింత వేగవంతం చ
వరద ముంపు బాధితులకు అండగా ఎమ్మెల్యే కోరుకంటి వంద కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు జ్యోతినగర్, జూలై 13: లోతట్టు ప్రాంతాల్లోని వరద బాధితులకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అండగా నిలుస్తున్నారు. ఆశ్రయమిస
మంత్రి కేటీఆర్ చొరవతో ఆర్డర్లు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ సిరిసిల్ల టౌన్, జూలై 13: మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లు వచ్చాయని మున్సిపల్ చైర్�