మానకొండూర్, జూలై13: ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేపలు పట్టారు. తొలిపొద్దు కార్యక్రమంలో పలు గ్రామాల్లో కలియదిరిగిన ఆయన, తిరుగు పయనంలో మానకొండూర్ పెద్ద చెరువును పరిశీలించారు. మత్తడి దూకుతుండడంతో అక్కడే ఉన�
లోతట్టు ప్రాంతాలు అతలాకుతలం నిండిన చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్న మోయతుమ్మెద, మోతె, చిలుక వాగులు పలుగ్రామాలకు నిలిచిన రాకపోకలు ఎల్ఎండీకి పెరుగుతున్న ఇన్ఫ్లో వరుస వర్షాలతో అధికారులు అప్రమత్తం కలె�
హైదరాబాద్లో ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత జగిత్యాల టౌన్, జూలై 12 : జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన గానకోకిల కళానికేతన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎలిగేటి రాజేంద్రప్రసాద్ రూపొందించిన గీతార్థ చిత్రమాలిక
ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశం వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ ధర్మపురి, జూలై12 : భారీ వర్షాల నేపథ్యంలో ఆస్తి, ప్రా�
బోర్నపల్లి కుర్రులో చిక్కుకున్న 9 మంది కౌలు రైతులను తీసుకొచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందం ఘటనను సీఎస్ దృష్టికి తీసుకెళ్లిన మంత్రి ఈశ్వర్ రాయికల్ రూరల్, జూలై 12 : జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి స
తిమ్మాపూర్ రూరల్, జూలై 12: రాష్ట్ర సాంస్కృతికసారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మంగళవారం పలు గ్రామాల్లో పర్యటించారు. పొరండ్ల, మల్లాపూర్, రేణికుంట, అల్గునూర్లో మండల నాయకులతో కలిసి ముఖ్యమంత్రి సహ
చిగురుమామిడి, జూలై 12: కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో గొర్రెలు, మేకలను దొంగతనం చేసిన తొమ్మిది మందిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్ర్వు తెలిపారు. మంగళవారం చిగురుమ�
స్వయం ఉపాధికి చేయూతనందిస్తాం రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ మల్లాపూర్లో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభం వర్షంలోనూ అమాత్యుడి పర్యటన ధర్మారం, జూలై 12: ఎస్సీ మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్�
మత్తడి దుంకుతున్న ప్రాజెక్టులు, చెరువులు లోతట్టు ప్రాంతాల్లో అధికారుల పర్యటన అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన పాత ఇండ్లల్లో ఉండవద్దు వేములవాడ, జూలై 12: భారీగా వర్షాలు కురుస్తున్నందున పాత ఇండ్లల్లో ఎవరూ �
ఐదు రోజులుగా వదలని వర్షం ఇండ్లకే పరిమితమైన జనం కరీంనగర్ బల్దియాలో కాల్ సెంటర్ ఏర్పాటు అందుబాటులో డీఆర్ఎఫ్ బృందాలు కార్పొరేషన్, జూలై 12: జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షంతో ప్రజలు ఇండ్లకే �
చెరువులు, కుంటలు, జలాశయాలకు జలకళ మత్తడి దుంకుతున్న కల్వల ప్రాజెక్టు, రామసముద్రం చెరువు వర్షాలకు కూలిన పురాతన ఇండ్లు పరిశీలించిన ప్రజాప్రతినిధులు, అధికారులు శంకరపట్నం, జూలై 12: ఒడిశా, ఉత్తరాంధ్రలో ఏర్పడిన �
యువతను ప్రోత్సహించేందుకు క్రీడా ప్రాంగణాల ఏర్పాటు గంగాధర మండలంలో ఐదు గ్రామాల్లో పూర్తి 17 గ్రామాల్లో ప్రగతిలో పనులు గంగాధర, జూలై 12: క్రీడారంగం అభివృద్ధిపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్�
మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందునా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సం క్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించా రు.
కరీంనగర్ మండలంలోని పలు గ్రామాల్లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించింది. పలు గ్రామాల్లో ఇండ్ల మధ్య నీరు నిలిచి స్థానికులకు ఇబ్బందికరంగా మారింది.