వేధింపులు భరించలేక దారుణ హత్య చొప్పదండి మండల కేంద్రంలో ఘటన చొప్పదండి, జూలై 8: కన్న కొడుకునే తండ్రి హతమార్చిన ఘటన చొప్పదండి మండల కేంద్రంలోని విజయనగరం వీధిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్నది. స్థానికుల�
జమ్మికుంట రూరల్, జూలై 8: అగ్రిఇన్ పుట్ డీలర్లు వ్యవసాయ చట్టాలపై అవగాహన పెంచుకొని రైతులను చైతన్యవంతం చేయాలని కరీంనగర్ జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ సూచించారు. పట్టణంలోని కేవీకేలో శుక్రవారం కృషివిజ�
తిరుపతి వెళ్లే భక్తులకు ఆర్టీసీ సౌకర్యం వేములవాడ రూరల్, జూలై 8: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే తిరుపతి దర్శనం టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చని రాజన్న ఆలయ ఈవో రమాదేవి పేర్కొన్నారు. వేములవాడ ఆర్టీసీ బస్టాండ్�
ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ఓదెల మల్లన్న ఆలయ ధర్మకర్తల ప్రమాణ స్వీకారం చైర్మన్గా మేకల మల్లేశంయాదవ్ ఓదెల, జూలై 8: ఆంధ్రా పాలనలో నిరాదరణకు గురైన దేవాలయాలకు స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్వవై�
హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం సైదాపూర్, జూలై 8: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని �
సదాశివపల్లి, కొండ పల్కలలో కుట్టు శిక్షణ సద్వినియోగం చేసుకుంటున్న మహిళలు మానకొండూర్ రూరల్, జూలై 8: మహిళలకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘అభయ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని స
కమాన్చౌరస్తా, జూలై 8: జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ కళాశాలలో ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, ఈషా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ‘రైడ్ ఫర్ సాయిల్’ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన
కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లతో సమీక్ష కలెక్టరేట్, జూలై 8: జిల్లాలో ఈనెల 15 నుంచి రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సన్నద్ధం కావాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్ట
హుజూరాబాద్టౌన్, జూలై 8: బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని హుజూరాబాద్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ అబ్దుల్గఫార్ సూచించారు. శుక్రవారం నమాజు తర్వాత ఏర్పాటు చేసిన సమా
కనగర్తిలో పోస్ట్మ్యాన్ నిర్వాకం గ్రామస్తుల ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి.. విచారణ చేపట్టిన అధికారులు కోనరావుపేట, జూలై 8: ఆరేళ్లుగా గ్రామంలోకి వచ్చిన ఉత్తరాలను బట్వాడా చేయకుండా ఇంట్లోనే ఉంచుకున్నాడు
కేటీఆర్ పిలుపుతో కదం తొక్కిన శ్రేణులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు ‘మోదీ దిగిపో.. బైబై మోదీ’ అంటూ నినాదాలు ధర్మారంలో పాల్గొన్న మంత్రి కొప్పుల.. నియోజకవర్గాల్లో హాజరైన ఎమ్మెల్యేలు నమస్తే నెట్వర్క్�
మార్తాండ రావు చారిటబుల్ మెమోరియల్ ట్రస్టు చైర్పర్సన్ రాజ్యలక్ష్మి విద్యార్థుల కోసం ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తాం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ చెన్నాడి అమిత్ కుమార్ కరీంన
సైదాపూర్, జూలై 7: కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా ఉండి ఆదుకుంటుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని సోమారం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త పెరుమాండ్ల రమేశ్ ఇట
తెలంగాణ చౌక్లో ఖాళీ సిలిండర్లతో గులాబీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, మహిళల నిరసన పెంచిన ధర తగ్గించాలని డిమాండ్ కార్పొరేషన్, జూలై 7: కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర పెంచడంపై జిల్లా టీఆర్ఎస్ శాఖ భ�