బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన సొంత ఇలాకాలో నిర్వహించిన సభ తుస్సుమన్నది. ఐదో విడుత ప్రజా సంగ్రామ యాత్రను కరీంనగర్లో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి ముగించాలని అనుకున్నా..
విద్యార్థులకు చదువుతోపాటు శిక్షణ అందిస్తున్నది వేములవాడ మైనార్టీ గురుకుల కాలేజీ. రెండేళ్ల క్రితం వృత్తి విద్యా కోర్సులు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎంఎల్టీ),
డ్రమ్ సీడర్ విధానంలో వరి సాగుతో రైతులకు అధిక లాభం ఉంటుందని కరీంనగర్ జిల్లా వ్యవసాయాధికారి వీ శ్రీధర్ పేర్కొన్నారు. అధికారులు ఈ దిశగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ నాలుగేండ్లలో చేసిందేమీ లేదని, బలాదూర్ తిరుగుతూ అక్కరకు రాని వ్యక్తిగా మారిపోయాడని బీఆర్ఎస్ నాయకుడు, జడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ జమీలొద్దీన్ విమర్శించారు.
విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా విద్యాధికారి జనార్దన్రావు సూచించారు. జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం మ