నగరంలోని పలు విద్యాసంస్థల్లో గురువారం ముందస్తు సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో కోరా పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులు భోగి మంటలు, హరిదాసుల కీర్తనలు చేస్తూ సందడి చేశారు.
రైతు బీమా రైతు కుటుంబాలకు కొండంత ధీమాగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. గురువారం బోయినపల్లి మండలం వెంకట్రావ్పల్లిలో అర్సం నర్సయ్య భార్య పద్మకు, మరాటి లక్ష్మి భర్త మల్లేశానికి
“జిల్లా కేంద్రమైన కరీంనగర్కు కూత వేటు దూరంలో ఉన్న కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలోని ఈ బడి నిన్నా మొన్నటి వరకు అధ్వాన్నంగా ఉండేది. పరిసరాల్లో చెత్తాచెదారం ఉండి విద్యార్థులు బయట తిరిగే పరిస్థితి ఉండ�
భారత్ రాష్ట్ర సమితి నగర శాఖ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు చల్ల హరిశంకర్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు ఆదివారం నియామకపత్రం అందజేశారు.
ఉమ్మడి జిల్లా సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. స్వచ్ఛతలో తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నది. పారిశుధ్యం, తడి, పొడిచెత్త వివిధ అంశాల నిర్వహణలో ఏటా రికార్డులకెక్కుతున్నది.
కరీంనగరానికి తలమానికంగా నిలవనున్న కేబుల్ బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తికాగా, తుది దశ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి.
మల్యాల మండలంలోని నూకపల్లి గ్రామంలో జగిత్యాల వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో నిర్మించే వృద్ధాశ్రమానికి శాసనసభ నియోజకవర్గ నిధుల నుంచి రూ.10 లక్షలు కేటాయించినట్లు చొప్పదండి ఎ మ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిప�
తెలంగాణ అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ అని, దేశం ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు.
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం ఉదయం మేయర్ యాదగిరి సునీల్ రావు అధ్యక్షతన నిర్వహించిన బల్దియా సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా ముగిసింది. ఈ సమావేశంలో 95 ఎజెండా అంశాలకు సభ్యులు ఆమోదం తె�
క్రిస్మస్ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని క్రైస్తవ ప్రార్థనా మందిరాలు నూతనశోభను సంతరించుకున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్ లూర్దుమాత చర్చి, క్రిస్టియన్ కాలనీలోని వెస్లీ సెంటనరీ చర్చి, �
కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొందిన రైతులు రైతు బంధు కోసం 2023 జనవరి 7వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి సూచించారు.