ఇన్నాళ్లు గుంతలమయమైన మన్నెంపల్లి- ఇందిరానగర్ రోడ్డుకు మహర్దశ పట్టనున్నది. ఎమ్మెల్యే రసమయి కృషితో మూడు కిలోమీటర్ల రోడ్డుకు ప్రభుత్వం రూ.45 లక్షలు మంజూరు చేసింది. రెండురోజుల క్రితం ప్రారంభమైన పనులు చకచకా
కంటి వెలుగు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. నగరంలోని సప్తగిరి కాలనీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని శుక్రవారం ఆయన పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణతో కల
పేదలకు సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. నగరంలోని 8వ డివిజన్ (అల్గునూర్)లో శుక్రవారం తెల్లవారుజామున ఆయన పర్యటించారు.
కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని శుక్రవారం ఆమె సందర్శిం�
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని తాండ్రియాల్ ఎస్బీఐ బ్యాంకు ఏటీఎంలో ఆదివారం అర్ధరాత్రి నలుగురు దొంగలు చోరీకి పాల్పడ్డారు. డబ్బులు కాజేసి పారిపోతుండగా, పోలీసులు పక్కా సమాచారంతో స్పాట్కు చేరుకొని �
మధురానగర్లోని కోదండ సీతారామచంద్రస్వామి ఆలయంలో శనివారం గోదారంగనాయకుల కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామి వారి ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించగా, ఆలయ అర్చకులు పవన�
ప్రేమించి పెద్దలను ఒప్పించి తాను పెండ్లి చేసుకున్న యువతి ప్రసవ సమయంలో శిశువుతో సహా మృతిచెందగా, భార్య లేని లోకంలో ఉండలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన పండుగపూట ధర్మారం మండలం పత్తిపాక విషాదాన్ని నింపింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్ అక్రమాలకు పాల్పడుతున్నాడు. గ్రానైట్, ఇతర వ్యాపారులను బెదిరిస్తూ కోట్లు వసూలు చేస్తున్నాడు.