ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్ల యాజమాన్యాల సమావేశంలో డీఎంహెచ్వో మాలతి ఖమ్మం సిటీ, ఆగస్టు 24: జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్లు జనన, వైద్య పరీక్షల వివరాలను తప్పనిసరిగా బర్త్ పోర్టల్లో నమోదు చేయా�
రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కొత్తగట్టు మత్స్యగిరీంద్ర స్వామి ఆలయ కల్యాణ మండపానికి భూమి పూజ పలు గ్రామాల్లో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత శంకరపట్నం, ఆగస్టు 24:
సీఎం కేసీఆర్ పెద్దపల్లి పర్యటన సందర్భంగా ఈ నెల 29న భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని పేర్కొన్నారు. జిల్లా కేంద్రాల ఏర్పాటు,
పెద్దపల్లి జిల్లాకు రెండోస్థానం రైతు బీమా అమలులో ప్రథమం వెల్లడించిన వ్యవసాయశాఖ ఆదర్శంగా నిలుస్తున్న జిల్లా అధికారులు, సిబ్బంది పెద్దపల్లి, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయంలో క్రాప్ బుకింగ్, పీఎం కి�
కలెక్టరేట్, ఆగస్టు 22: ‘బిల్కిస్ బానో కేసు లో దోషులను విడుదల చేయడం దారుణం.. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలి’ అని కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ మైనార్టీ విభాగం నా యకులు గుజరాత్ ప్రభుత్వాన్ని డిమాండ
కార్పొరేట్కు దీటుగా రాజన్న సిరిసిల్ల జిల్లా దవాఖానలో వైద్యం విజయవంతంగా కొనసాగుతున్న సేవలు వైద్యుల అంకితభావానికి నిదర్శనమని మంత్రి కేటీఆర్ కితాబు సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్, ఆగస్టు 22 : రాజన్న సిరిసిల్�
కార్పొరేషన్, ఆగస్టు 22: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల ముగింపు సమావేశానికి నగరం నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు హైదరాబాద్లోని ఎ
పెద్దబొంకూర్ ఎస్సారెస్పీ క్యాంపులో పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ నిర్మాణం రూ.48.07 కోట్లతో జీ+2 విధానం విశాలమైన మీటింగ్ హాల్, పార్కింగ్ స్థలం ఆకట్టుకునేలా గ్రీనరీ ఏర్పాటు 29న ప్రారంభించనున్న సీఎం కేసీఆ�
14 రోజుల పాటు అంబరాన్నంటిన కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం నిర్వహణ ఆకట్టుకున్న ఫ్రీడం ర్యాలీలు, కల్చరల్ ప్రోగ్రాంలు విస్తృతంగా పాల్గొన్న మంత్రి గంగుల, ఎమ్మెల్యేలు వజ్రోత్సవ వేడుక ముగిసింది. భారత స్వాతం�