మండపాల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలి ప్లాస్టిక్ వాడకుండా చర్యలు తీసుకోవాలి మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్ఠించాలి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కమాన్చౌరస్తా, ఆగస్టు 26: జిల్లాలో గణేశ్ నవరాత్రోత్సవాలు శాంతియ
రామగుండం ప్రజలకు వైద్య ప్రదాత సీఎం ఎమ్మెల్యే కోరుకంటి ఫర్టిలైజర్సిటీ, ఆగస్టు 26 : ఆరోగ్య తెలంగాణే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనే సంకల్పంతో చేసి
కరీంనగర్లో జిల్లా స్థాయి యోగాసన స్పోర్ట్స్ పోటీలకు అనూహ్య స్పందన 300 మంది విద్యార్థులు పాల్గొని ఉత్సాహంగా ఆసనాలు సాధనతో అద్భుత ఫలితాలు : అడిషనల్ కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్ కొత్తపల్లి, ఆగస్టు 26 :
బంజార భవన్ నిర్మాణానికి రూ. 10 లక్షలు కేటాయిస్తా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కొత్తపల్లి, ఆగస్టు 26: లంబాడీ కులస్తులకు ప్రభుత్వం నుంచి మరింత చేయూతనందించి వారి అభివృద్ధిక�
సీఎం కేసీఆర్కు అండగా ఉండాలి నియోజకవర్గం నుంచి 25 వేల మంది తరలింపునకు ఏర్పాట్లు ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్ హుజూరాబాద్, ఇల్లందకుంట, జమ్మికు�
పెద్దపల్లి జిల్లావాసులు కదలిరావాలి జిల్లా ఇచ్చి, కాళేశ్వరాన్ని నిర్మించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలుపాలి ఉమ్మడి కరీంనగర్ అంటే సీఎం సారుకు ప్రత్యేకాభిమానం రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమ�
పర్యావరణాన్ని కాపాడాలి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో వేల మట్టి ప్రతిమల పంపిణీ గణపతి నవరాత్రుల్లో మట్టి గణపతులను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు ద�
పాలనను గాలికొదిలేసిన ప్రధాని మోదీ ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఏవీ? రాజకీయ లబ్ధికే విద్వేషాలు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పెద్దపల్లి టౌన్, ఆగస్టు 26: ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతం పేరిట ప�
మెరుగైన వైద్యం అందించడమే కాదు, మరింత చేరువ చేసే సంకల్పంతో రాష్ట్ర సర్కారు ముందుకెళ్తున్నది. ఇప్పటికే ప్రతి జిల్లా దవాఖానను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దడమే కాకుండా, కొత్తగా జిల్లాకో మెడికల్ కాలేజీ
స్వరాష్ట్రంలో తమ ప్రభుత్వం విద్యను అందిస్తుంటే.. ప్రతిపక్ష నాయకులు విధ్వంసం సృ ష్టించే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు.
ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిలపై సీఐఎస్ఎఫ్ బలగాలు జరిపిన లాఠీచార్జిని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల జేఏసీ నిరసనలో భాగంగా గురువారం లేబర్గేట్లో కార్మికులు, నాయకులు రాస్తారోకో చేశారు.
వాగేశ్వరిలో రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభం వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన 14బృందాలు తిమ్మాపూర్ రూరల్, ఆగస్టు 25: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేంద�