జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని గుల్లకోటలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న చందూరి రాజిరెడ్డి ఎంపికయ్యారు. గతంలో కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఎంపీపీఎస్ కురిక్యాలలో విధులు నిర�
శరవేగంగా పూర్తి కావస్తున్న క్రాప్ సర్వే ఇప్పటిక 94.04 శాతం కంప్లీట్ మరో రెండుమూడు రోజుల్లో పూర్తి పక్కాగా సర్వే చేస్తున్న వ్యవసాయ శాఖ కరీంనగర్ జిల్లాలో పంటల నమోదు ప్రక్రియ చివరి దశకు వచ్చింది. అధునాతన స�
పండుగలా కొత్త పింఛన్ల పంపిణీ మాట నిలుపుకొన్న సీఎం కేసీఆర్ 57 ఏండ్ల వయసు వారికి పింఛన్ మంజూరు పత్రాలు, కార్డులు అందించిన అమాత్యులు కొప్పుల, గంగుల నందిమేడారంలో 196 మంది, బొమ్మకల్లో 596 మందికి అందజేత లబ్ధిదార�
ఏది కావాలో మీరే ఆలోచించండి బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో మనలాంటి ఒక్క స్కీమైనా ఉన్నదా..? టీఆర్ఎస్తోనే అన్ని వర్గాల సంక్షేమం మన పథకాలు దేశానికే ఆదర్శం అన్నం పెట్టిన కేసీఆర్ను మరువద్దు మంత్రి గ
ప్రజలారా మీరే నిర్ణయించండి సంక్షేమాన్ని అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర ‘ధరణి’ రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ను పాతరేద్దాం పేదలకు మేలు చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలుద్దాం కొత్తగా పది లక్షల మందికి ఆస
కోర్టుచౌరస్తా, ఆగస్టు 27: జిల్లా వ్యాప్తంగా కోర్టుల్లో పెండింగ్ కేసులు ఎకువగా ఉన్నాయని, పరిష్కారానికి పోలీసులు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, న్యాయమూర్తులు చొరవ చూపాలని జిల్లా జడ్జి బీ ప్రతిమ సూచించారు. జ�
నగరంలో 5,678 మందికి మంజూరు ఆనందంలో లబ్ధిదారులు నేడు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా మంజూరు పత్రాలు పంపిణీ కార్పొరేషన్, ఆగస్టు 27: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15వ తేదీ నుంచి కొత్త ఆసరా పింఛన్లు ఇస్తామని
గంభీరావుపేట స్కూల్ రాష్ర్టానికే రోల్ మోడల్ టీఎస్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ చైర్మన్ శ్రీధర్రెడ్డి విద్యా ప్రాంగణం సందర్శన గంభీరావుపేట, ఆగస్టు 27: ‘గంభీరావుపేట లో నిర్మించిన కేజీ టూ పీజీ �
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బీసీ స్టడీసర్కిల్లో మెటీరియల్, రైటింగ్ ప్యాడ్ల పంపిణీ జగిత్యాల రూరల్, ఆగస్టు 26 : ఉద్యోగాల భర్తీలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని జగిత్యాల ఎమ�
క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకోవాలి వ్యవసాయ విధానాలపై అవగాన పెంపొందించుకోవాలి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ వ్యవసాయ విద్యార్థులకు పలు సూచనలు బోయినపల్లి, ఆగస్టు 26: రైతుల సమస్యలపై
ఆ సంకల్పంతోనే కోర్టుల పరిధి పెంచుతున్నాం వేములవాడ ఎంతో విశిష్టతగల పుణ్యక్షేత్రం త్వరలోనే రాజన్నను దర్శించుకుంటా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ వర్చువల్ విధానంలో వేములవాడ సీనియ�
మునుగోడు కోసమే మతఘర్షణలకు యత్నం ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్ కలెక్టరేట్, ఆగస్టు 26: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేయడం మతోన్మాదులకు చెంపపెట్టు లాంట�