తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్19: ధాన్యం కొనుగోలు చేయం అని కరాఖండిగా చెబుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా మండలంలోని ప్రతీ గ్రామంలో నిరసనలు తెలుపడానికి టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్ పార్�
ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 19: కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలకు కనువిప్పు కలిగేలా యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు తెలుపాలని టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య పిలుపునిచ్చారు
కార్పొరేషన్, డిసెంబర్ 19: నగరంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టి సుందరంగా తీర్చిదిద్దుతామని మేయర్ వై సునీల్రావు స్పష్టం చేశారు. నగరంలోని 32వ డివిజన్లో ఆదివారం ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభ
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ప్రతిభా వంతులకు అభినందనచొప్పదండి, డిసెంబర్ 19: విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. కరీంనగర్లోని ఎస�
ధర్మారం, డిసెంబర్19: ధర్మారం మండలం చామనపల్లి గ్రామంలో కరీంనగర్లోని మీనాక్షి మల్టీ స్పెషాలిటీ దవాఖాన వారు ఆదివారం నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన వచ్చింది. గ్రామానికి చెందిన ప్రముఖ క�
పెద్దపల్లి జంక్షన్, డిసెంబర్ 18: జిల్లాలో ప్రగతిలో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశించారు. జడ్పీ కార్యాలయంలో 1, 2, 4, 7వ స్థాయీ సంఘాల సమావేశాలను శనివారం న
పంపిణీకి ఏర్పాట్లుకొవిడ్ నిబంధనలకనుగుణంగా క్రిస్మస్ విందులుపెద్దపల్లి, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఈ నెల 25న క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ఈ నెల 19 నుంచే దుస్తుల పంపిణీకి శ్రీకారం చుట్టే విధంగా ఏర్పాట్లు �
జమ్మికుంట రూరల్, డిసెంబర్ 18: బయోఫ్లాక్ పద్ధతిలో చేపల పెంపకంతో అధిక దిగుబడి సాధించవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త వెంకటేశ్వర్రావు తెలిపారు. పీఎంఎంఎస్వై కింద దరఖాస్తు చేసుకున్న వరంగ�
కోర్టు చౌరస్తా, డిసెంబర్ 18: బాలలపై నమోదైన కేసుల్లో పోలీసులు, న్యాయమూర్తులు జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా జడ్జి ఎంజీ ప్రియదర్శిని సూచించారు. జిల్లా కోర్టు ఆవ�
పెద్ద సంఖ్యలో చేరుకున్న ఉపాధ్యాయులుప్రాధాన్యతా క్రమంలో తప్పులు దొర్లాయని వినతులుకమాన్చౌరస్తా, డిసెంబర్ 18 : కరీంనగర్ డీఈవో కార్యాలయంలో శనివారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొత్త జోనల్ విధానం ప�