వేములవాడ, డిసెంబర్18: వేములవాడ ఏరి యా దవాఖానకు వచ్చే నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలందించాలని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పేర్కొన్నారు. వేములవాడ ఏరియా దవాఖానలో శనివారం నిర్వహించిన అభివృది కమిటీ సమావ�
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలిశంకరపట్నం సర్వ సభ్య సమావేశంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ శంకరపట్నం, డిసెంబర్ 18: ప్రజాప్రతినిధులు, అధికారులు అభివృద్ధి పనుల్లో అల�
కార్పొరేషన్, డిసెంబర్ 18: నగరంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టి, సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతామని మేయర్ వై సునీల్రావు స్పష్టం చేశారు. నగరంలోని 42వ డివిజన్లో రూ. 22 లక్షలతో చేపట్టనున్న అభివృద�
నాడు తొండలు గుడ్లు పెట్టని భూములు.. నేడు తీరొక్క పంటలతో మస్తు దిగుబడులు వినూత్నంగా విభిన్న సాగు వరిని వదిలేస్తేనే లాభం అంటున్న రైతులు ఆదర్శంగా నిలుస్తున్న రామడుగు మండలం కరీంనగర్, డిసెంబర్ 17 (నమస్తే తెల�
స్వచ్ఛ గోదావరే లక్ష్యంగా మంత్రి ఈశ్వర్ ప్రత్యేక చొరవ భక్తుల మనోభావాలను గుర్తించిన అమాత్యుడు రూ.5.67కోట్లతో అండర్ డ్రైనేజీ పూర్తయిన పనులు దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం మురుగు కాలువపై రూ.2 కోట్లతో సీస
మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అందుబాటులో సాగు పరికరాలుతక్కువ అద్దెకే రైతులకుపెగడపల్లి జ్యోతి మండల సమాఖ్య ఆదర్శం పెగడపల్లి, డిసెంబర్ 17;మండలంలోని రాములపల్లిలో పెగడపల్లి మండల జ్యోతి సమాఖ్య ఆధ్వర్యంలో వ్యవసాయ
సీసీ రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణంసదుపాయాల కల్పనపై బల్దియా ప్రత్యేక దృష్టికార్పొరేషన్, డిసెంబర్ 17: నగరంలోని రేకుర్తిలో ఫిబ్రవరిలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర కోసం నగరపాలక సంస్థ పకడ్బందీ ఏర్పాట్లు చేస్త�
కరీంనగర్ రూరల్, డిసెంబర్ 17: విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించి, మెరుగైన సేవలందించడమే లక్ష్యమని విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ పీ సత్యనారాయణ స్పష్టం చేశారు. కరీంనగర్ రూరల్ మండలం మొగ్
19నకమాన్పూర్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీపట్టాలు పంపిణీ చేయనున్న మంత్రి గంగుల కమలాకర్నిరుపేదకు నీడను అందించాలనే సీఎం సంకల్పం సాకారంలబ్ధిదారులతో కలిసి సామూహిక భోజనాలు చేయనున్న మంత్రి కొత్తపల్లి,
హుజూరాబాద్, డిసెంబర్ 17: రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో రైతుబంధు ప్రధానమైనది. పెట్టుబడి సమయంలో అన్నదాతలు గతంలో ఎన్నో ఇబ్బందులు పడేటోళ్లు. పట్టించుకునే న�
పెద్దపల్లి జంక్షన్, డిసెంబర్ 17: జిల్లాలో వివిధ పథకాల ద్వారా నిర్వహిస్తున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను 5వ స్థాయీ సంఘం అధ్యక్షురాలు పీ పద్మజ, 6వ స్థాయీ సంఘం అధ్యక్షురాలు �
తెలంగాణ చౌక్, డిసెంబర్17: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో దేశంలోని లాభసాటి సంస్థలను బడా వ్యాపారుల చేతిలో పెట్టడానికి కుట్రలు పన్నుతున్నదని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్క�
పంట మార్పిడితోనే రైతులకు మేలుకరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ఏరువాక కేంద్రంలో రైతు సదస్సు- వ్యవసాయ ప్రదర్శన ప్రారంభంకొత్తపల్లి, డిసెంబర్ 17: యాసంగిలో రైతులు ఇతర పంటల సాగుపై దృష్టిసారించాలని కరీంనగర్�
డాక్టర్ సీహెచ్ వికాస్ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చందుర్తికి అంబులెన్స్ అందజేతరుద్రంగి (చందుర్తి), డిసెంబర్ 17: మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రతిమ ఫౌండేషన్ కృషి చేస్త�