చెడును కాల్చేద్దాం.. మంచిని ఆహ్వానిద్దాం నేటి నుంచి సంక్రాంతి సంబురాలు సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే పవిత్ర శుభ ఘడియలకు సిద్ధమవడమే భోగి. చెడును తగులబెట్టి మంచిని ఆహ్వానించడమే ఈ పండుగ పరమార్థం. �
6,35,570 మంది ఖాతాల్లోకి రూ.592.23 కోట్ల రైతుబంధు సాయం ఊరూరా వెల్లువెత్తుతున్న అభిమానం ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం సంక్రాంతికి ముందే అన్నదాత ఇంట పండుగ కనిపిస్తున్నది. ‘రైతుబంధు’వొచ్చిన వేళ సంబురం అంబుర�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఇలాకాలో అసంతృప్తి సెగలు! కరీంనగర్లో పాతవర్గం మీటింగ్పై జోరుగా చర్చ ‘తిరుగుబావుటా’పై ఆరా తీసిన ప్రధాన నేతలు! కరీంనగర్ నాయకులకు వరుస ఫోన్లు! ‘నమస్తే’ కథనం నిజమేనని తేల్చి చెప�
రంగంలోకి 12 రాష్ట్ర స్థాయి విజిలెన్స్ స్కాడ్ బృందాలుఇప్పటికే తనిఖీలు చేస్తున్న పోలీసులుఅన్నీ తెలిసినా అసోసియేషన్లు మౌనందందారాయుళ్లలో గుబులుకరీంనగర్, జనవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్ల�
తాజాగా కంపెనీ బోర్డు ఆమోదంపనులు త్వరగా పూర్తిచేయాలని సూచనమార్చిలోగా టెండర్లు పూర్తి చేస్తాం: మేయర్ సునీల్రావుకార్పొరేషన్, జనవరి 12:కరీంనగరానికి తీపి కబురు అందింది. ఇప్పటికే వందలాది కోట్ల నిధులతో ప్ర�
కోటి లింగాలలో సౌకర్యాలు కల్పించాలిరాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ధర్మపురి, కోటిలింగాల ఆలయాల్లో పనుల పురోగతిపై సమీక్షధర్మపురి/ వెల్గటూర్ జనవరి 12: ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో వే
భూగర్భ డ్రైనేజీ పనులకు మరిన్ని నిధులురూ. 40 కోట్లు మంజూరుత్వరలోనే పనుల ప్రారంభంకార్పొరేషన్, జనవరి 12: కరీంనగర్లో ప్రస్తుతం పలు డివిజన్లలో వినియోగంలో ఉన్న భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మరిన్ని డివిజన్లకు వి�
గన్నేరువరం, జనవరి12 : మండలంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి గన్నేరువరం, ఖాసింపేట, పారువెళ్ల, మాదాపూర్ గ్రామాల్లో రైతులు సాగు చేసిన పొద్దు తిరుగుడు, మక్కజొన్న పంటలు నేల కొరిగాయి. బుధవారం మండల వ్యవసాయ అధిక
చిగురుమామిడి, జనవరి 12: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి జువేరియా సూచించారు. చిగురుమామిడి ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రం
జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలునివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులుకార్పొరేషన్, జనవరి 12: జిల్లాలో బుధవారం స్వామి వివేకానంద జయంతి వేడుకలను ప్రజాప్రతినిధులు, అధికారులు, �
కొత్తపల్లి, జనవరి 12: ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి మండలాన్ని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఎంపీపీ పిల్లి శ్రీలత-మహేశ్గౌడ్ పిలుపునిచ్చారు. కొత్తపల్లి ఎంపీడీవో కార్యాలయంలో బుధవ�
పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుబాధిత కుటుంబాలకు బీమా చెక్కుల పంపిణీకమాన్పూర్, జనవరి 12: ప్రమాదవశాత్తూ మరణించిన కార్యకర్తల కుటుంబాలకు గులాబీ పార్టీ అండగా నిలుస్తుందని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పు�
కరీంనగర్ను ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్గా మారుస్తాం రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కాళేశ్వరానికి ముఖ ద్వారంగా రివర్ ఫ్రంట్ వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తాం నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్�