రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీమానకొండూర్ రూరల్, జనవరి 18: నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు రాష
కార్పొరేషన్, జనవరి 18: విద్యార్థులు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర సర్కారు పాఠశాలలకు సెలవులు పొడిగిస్తే, ట్రస్మా నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని మాజీ మేయర్ రవీందర్సింగ్ ఆ
దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఆ పార్టీకి లేదురాజకీయ లబ్ధి కోసమే కపట ప్రేమ చూపుతున్నరుఎమ్మెల్యే రసమయి బాలకిషన్మానకొండూర్, జనవరి 18: బీజేపీ దళిత ద్రోహి అని, ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు దళితుల గురించ�
దట్నూర్ బ్రిడ్జికి రూ. 3 కోట్లుగోదావరి ఎత్తిపోతల అదనపు పైప్లైన్కు రూ. 14.50 లక్షలుధర్మారం మండలంలోని మూడు మాట్ల నిర్మాణానికి రూ. 88.50 లక్షలు వెల్గటూర్ మండలం పాతగూడూరు-సూరారం బ్రిడ్జికి 2.87 కోట్లు మంజూరువెల్ల
గంభీరావుపేట ఎంపీపీ వంగ కరుణ, జడ్పీటీసీ విజయకార్యకర్త కుటుంబానికి రూ.2లక్షల పార్టీ బీమా చెక్కు అందజేత గంభీరావుపేట, జనవరి 18: మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎంపీపీ వంగ కరుణ, జడ్ప�
మెట్ట భూముల్లో వైవిధ్య విధానాలు వరిని వదిలి..ఆరుతడి పంటలు ఆదర్శ రైతులుగా గుర్తింపుఎల్లారెడ్డిపేట జనవరి 17;వారంతా నీళ్లులేక కన్నీళ్లను దిగమింగుకొని సేద్యాన్ని వదిలిపెట్టారు..కరెంట్ రాక కష్టాలపాలై నమ్మ�
తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితంఏడాదిన్నరగా దయనీయస్థితిలో మహిళచికిత్స కోసం రూ. 35 లక్షల ఖర్చుఅయినా మెరుగుపడని ఆరోగ్యంఅప్పులపాలైన కుటుంబంఆపన్నహస్తం కోసం తల్లిదండ్రుల వేడుకోలుఎల్లారెడ్డిపేట, జనవరి 17:
లాలపల్లిలో కొలువైన మల్లికార్జునస్వామినాలుగు దశాబ్దాల చరిత్రగలిగిన ఆలయంఐదు మహావృక్షాల సమాహారంఅంగరంగ వైభవంగా కొనసాగుతున్న మల్లన్న ఉత్సవాలుఎలిగేడు, జనవరి 17;ఎలిగేడు మండలం లాలపల్లిలోని పంచవటీ క్షేత్రం అ
మేయర్ సునీల్రావుపట్టణ ప్రగతి దృశ్యమాలిక ప్రదర్శనసమీకృత మార్కెట్లకు స్థల పరిశీలనకార్పొరేషన్, జనవరి 17: నగర పరిశుభ్రతలో వినూత్నమైన మార్పులు తెస్తున్నామని మేయర్ సునీల్రావు పేర్కొన్నారు. స్వచ్ఛ్ సర�
నగర మేయర్ సునీల్రావు33,11వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు భూమిపూజకార్పొరేషన్, జనవరి 17: నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో ప్రణాళిక, ప్రాధాన్యతతో అభివృద్ధి పనులు చేపట్టి నగరాన్ని సుందరంగా తీర్చి�
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ప్రజల నుంచి 62 అర్జీల స్వీకరణపరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశంహౌసింగ్బోర్డుకాలనీ, జనవరి 17: ప్రజా సమస్యల సత్వర పరిషారానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్ల�
జగిత్యాల రూరల్, జనవరి 17: అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ సమప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే తెలంగాణ మాత్రమేనని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. పట్టణంలో వివిధ అనారోగ్య సమస్యలతో చ
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్బోయినపల్లి, జనవరి 17: తెలంగాణలోని దివ్యాంగులు, వయో వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని, వారి సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నదని చొప్పదండి ఎమ్
సిరిసిల్లలో ప్రముఖ టెక్స్టైల్స్ దిగ్గజం గోకల్దాస్ యూనిట్ ప్రారంభానికి రెడీవచ్చే నెలలోనే ముహూర్తంత్వరలోనే తీరొక్క రకం దుస్తుల ఉత్పత్తిఇప్పటికే వందలాది మంది మహిళలకు నైపుణ్య శిక్షణఅందుబాటులోకి వ