పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వేదికను అలంకరించి సిద్ధం చేయాలి కరోనా దృష్ట్యా ప్రతి ఒకరికీ థర్మల్ స్రీనింగ్ తప్పనిసరి అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ కరీంనగర్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): భారత గణతంత్ర ది�
మంగళవారం పొద్దంతా చల్లని వాతావరణం మధ్యాహ్నం తర్వాత ఈదురుగాలుల వర్షం కరీంనగర్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ వైపు వానలు కురుస్తుండగా..మరోవైపు ఈదురుగాలులతో జనం వణికిపోతున్నారు. మంగ�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేడుకలు పంట క్షేత్రాల్లో సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు ఊరూరా ఎడ్ల బండ్ల ర్యాలీలు ఆయా చోట్ల పాల్గొన్న ఎమ్మెల్యేలు, ప్రముఖులు కరీంనగర్ నెట్వర్క్, జనవరి 11: పంటకు పెట్టుబడి సాయం �
195 ఎకరాల్లో ప్లాంట్ల నిర్మాణం రూ.143.36 కోట్ల వ్యయం.. రోజుకు 1,77,600 యూనిట్ల ఉత్పత్తి ఏడాదికి రూ.12 కోట్ల లాభం రామవరం, జనవరి 11 : సిరుల మాగాణి సింగరేణి.. పర్యావరణ రహిత చర్యల్లో భాగంగా వ్యాపార విస్తరణను దృష్టిలో పెట్టుకొన
డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్ అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ శ్రీరాంపూర్, జనవరి 11 : సింగరేణి యాజమాన్యంతో ఒప్పందం ప్రకారం రోజుకు 600 టన్నుల ఎక్స్పోజివ్ సామగ్రిని సకాలంలో సరఫరా అయ్యేలా చూ�
కార్పొరేషన్, జనవరి 11: నగరంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మబ్బులు కమ్ముకోగా సాయంత్రం ఒక్కసారి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. జ్యోతినగర్, రాంనగర్, విద్యానగర్
వారసంతలను ఏర్పాటు చేసుకోవాలి మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తిమ్మాపూర్ మండల సర్వసభ్య సమావేశం పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు తిమ్మాపూర్ రూరల్, జనవరి11: మండలంలోని ఆయా గ్రామాల్లో పెండింగ
మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష కార్పొరేషన్, జనవరి 11: నగరంలో రోడ్లు, ఫుట్పాత్ల ఆక్రమణలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్
కరీంనగర్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ జిల్లాలో కొందరు బియ్యం అక్రమ రవాణాదారులు ముఠాగా ఏర్పడి రెచ్చి పోతున్నారు. పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని కొందరు మిల్లర్లు రీ సైక్లింగ్
హైజినిక్ కండిషన్లో క్రయవిక్రయాలు మార్కెట్లలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం చెత్త బయోమైనింగ్కు చర్యలు మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్లో అభివృద్ధి పనులకు భూమిపూజ పాల్గొన్న మేయర్ సునీల్రావు, కలెక్ట�
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ చేనేత కార్మికుల దీక్షకు మద్దతు జమ్మికుంట, జనవరి 10: కేంద్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివా
పంట సాగు కోసం సీజన్ ప్రారంభంలోనే రైతుబంధు పెట్టుబడి సాయం జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ ఇల్లందకుంట, జనవరి 10: సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలిచారని, దేశంలోనే ఎక్కడా లేని పథకాలు అమలు చేస్తూ వారి అభివృద్ధ�