ఒకేరోజు రూ.3,71,520 వ్యవసాయ విద్యుత్ సర్వీస్ చార్జీల చెల్లింపుమెట్పల్లి రూరల్, జనవరి 9: మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన రైతులందరూ ఒకేరోజు వ్యవసాయ విద్యుత్ సర్వీస్ చార్జీలు చెల్లించారు. గత �
సేద్యపు ఖిల్లాలో ఉపాధి జాతర వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాల్లో అవకాశాలు ఇతర రాష్ర్టాలతో పోలిస్తే నాలుగు రెట్లు అధిక కూలీ మూడేళ్లలో వేలాది మందికి బతుకుదెరువు పనులు దొరుకక.. పస్తులుండలేక మన జిల్లాలకు కూలీల వ�
మేయర్ వై.సునీల్రావు30వ డివిజన్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభంవ్యాక్సినేషన్ కేంద్రం పరిశీలనకార్పొరేషన్, జనవరి 8: నగర ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని నగర మేయర్ వై.సు
మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ఖాసీంపేటలో రైతుబంధు సంబురాలకు హాజరుగన్నేరువరం, జనవరి 8: రైతును రాజును చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, ఇందులో భాగంగానే ర
విద్యానగర్, జనవరి 8: పేదలకు విద్య, వైద్యం, ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా బసంత్నగర్కు చెందిన ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి ఆలయ ఫౌండేషన్ను స్థాపించారు. కలెక్టర్గా క్షణం తీరిక లేకుండా �
కరీంనగర్ రూరల్, జనవరి 8: కరీంనగర్ మండలం బొమ్మకల్ బైపాస్లో గల వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ సైన్స్ కళాశాలలో శనివారం ముందస్తు సంక్రాంతి సంబురాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా విద్యార్థ
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్రామడుగు మండల సర్వసభ్య సమావేశానికి హాజరురామడుగు, జనవరి 8: పంటసాగు కోసం బడుగు బలహీన వర్గాల రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు పథకం చరిత్రలో నిలి�
బండి సంజయ్కు ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం సూటి ప్రశ్నప్రజల బాగోగులు పట్టించుకోని బీజేపీ, ఆర్ఎస్ఎస్లు తీవ్రవాద సంస్థలుకరోనా నిబంధనలు అతిక్రమించి కేంద్ర నాయకుల పర్యటనలా?కోటి ఉద్యోగాల వాగ్�
కలెక్టర్ ఆర్వీ కర్ణన్ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ కాళ్ల పంపిణీవిద్యానగర్, జనవరి 8: దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్లను పంపిణీ చేయడం అభినందనీయమని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్న�
ఊరూరా సంబురాలుపలుచోట్ల ముగ్గుల పోటీలు కరీంనగర్, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : రైతుబంధు వారోత్సవాలతో ప్రతి పల్లె మురిసిపోతున్నది. పెట్టుబడి కష్టాలు తీర్చిన ఈ పథకాన్ని రైతాంగం వేనోళ్ల కొనియాడుతున్నది. ఎనిమిద�