జాతీయ అధ్యక్షుడు అన్న విషయమే మరిచిపోయారుచేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలిమంత్రి గంగుల కమలాకర్కరీంనగర్, జనవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మతి తప్పి మాట్లాడుతున్న
ఈ నెల నుంచే 30 శాతం పెంపు అమలుహర్షం వ్యక్తం చేస్తున్న కార్మికులుసీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కార్పొరేషన్, జనవరి 5: కరీంనగర్ నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగంలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మిక�
మానకొండూర్ రూరల్, జనవరి 5: లక్ష్మీపూర్ (వెల్ది) పీహెచ్సీ పరిధిలో డాక్టర్ బియాబాని ఆధ్వర్యంలో బుధవారం 70 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చింది. లక్ష్మీపూర్, వెల్ది, ద�
విద్యానగర్, జనవరి 5: కరోనా రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (సైన్స్వింగ్) ప్రిన్సిపాల్ మదన్మోహన్రావు కోరారు. కళాశాలలో బుధవారం 15-18 ఏళ్లలోపు విద్యార్థ
రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ కె తిరుమల్ రెడ్డిఆహార భద్రత చట్టం అమలు తీరుపై సమీక్షకరీంనగర్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : ఆహార భద్రతా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగ�
ఇక్కడి పథకాలు ఎక్కడైనా అమలు చేస్తున్నారా?అనవసర ఆరోపణలు మానుకోవాలిపిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకోంమంత్రి కొప్పుల ఈశ్వర్కరీంనగర్, జనవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యావత్ ప్రపంచం కాళేశ్వరం ప్రాజెక్�
సిరిసిల్ల టౌన్, జనవరి 5: స్వరాష్ట్రంలో తెలంగాణ వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు రై తాంగానికి ఏటీఎంలా మారిందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శ
హుజూరాబాద్టౌన్, జనవరి 5: కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని కోరుతూ బుధవారం హుజూరాబాద్ చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో కార్మికులు హ్యాండ్లూమ్ మార్చ్ ర్యాలీ తీసి ఆర్డీవో �
సీఎండీ శ్రీధర్అన్ని ఏరియాల జీఎంలతో సమీక్షసీసీసీ నస్పూర్/మందమర్రి రూరల్, జనవరి 5 : భూగర్భ, ఓసీపీ గనుల్లో భారీ యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ వార్షిక లక్ష్యం అధిగమించాలని జీఎంలకు సీఎండీ శ్ర
ముస్తాబాద్ మండలం తెర్లుమద్దిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకంనేటి నుంచి పలు చోట్ల కార్యక్రమాలుకరీంనగర్, జనవరి3 (నమస్తే తెలంగాణ): రైతుబంధు రైతన్న ఇంట సంబురాలు తెచ్చింది. పెట్టుబడికి ఒకరిని చెయ్�
తొలిరోజు విజయవంతం కరీంనగర్లో మంత్రి గంగుల,నియోజకవర్గాల్లో ప్రారంభించిన ఎమ్మెల్యేలుపలు పీహెచ్సీలను సందర్శించిన వైద్యాధికారులుసిబ్బందికి సూచనలు, సలహాలువిద్యానగర్, జనవరి 3: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1
రాంనగర్, జనవరి 3 : కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి దీక్ష చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆదివారం రాత్రి ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు, సోమవారం మేజిస్ట్రేట�
ఒమిక్రాన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలిప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలిరాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్విద్యానగర్, జనవరి 3: జిల్లాలో కొవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గంగుల కమలా�