మరణించిన ఆరుగురికి ప్రమాద బీమా మంజూరుమంత్రి కేటీఆర్ చొరవతో ఒక్కొక్కరికీ రూ.2 లక్షలుసిరిసిల్ల, జనవరి 7: ప్రమాదవశాత్తు మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు గులాబీ జెండా అండగా నిలుస్తున్నది. కష్టకాలంలో ప
దీక్షల పేరిట దొంగ నాటకాలుస్వప్రయోజనాలు తప్ప ఉద్యోగులపై ప్రేమ లేదుకరీంనగర్ మేయర్ వై సునీల్రావు ధ్వజంకార్పొరేషన్, జనవరి 7: ‘ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు చేసిందేంటో చెప్పు? �
వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు జడ్పీ చైర్పర్సన్ స్పష్టీకరణజడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు వాయిదాకరీంనగర్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): జిల్లా ప్రజా పరిషత్ స్టాండింగ్ కమిటీల సమావేశాలు కోరం లేక వాయిదా పడ�
లాభసాటిగా ఉండే యూనిట్లను ఎంపిక చేసుకునేలా అవగాహన కల్పించాలిదళితబంధుపై సమావేశంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్కరీంనగర్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం కింద యూనిట్లను ఎంపిక �
కమాన్చౌరస్తా, జనవరి 7: జిల్లాలోని పలు విద్యాసంస్థల్లో శుక్రవారం సంక్రాంతి సంబురాలు అట్టహాసంగా నిర్వహించారు. నగరంలోని వావిలాలపల్లి అల్ఫోర్స్ సూల్ ఆఫ్ జెన్నెక్ట్స్, టైనీటాట్స్ పాఠశాలలో పల్లె వాతా
ప్రజలకు జవాబుదారీగానే ప్రజాకోర్టుకు హాజరుఎమ్మెల్యే కోరుకంటి చందర్గోనెపై ధ్వజంగోదావరిఖని, జనవరి 7: సమర్థవంతమైన పాలనతో ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే మంత్రి కొప్పుల ఈశ్వర్, తనపై అసత్యపు ఆరోపణ
వెల్గటూర్, జనవరి 7 : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మండలంలోని పైడిపల్లిలో రూ.12 కోట్లతో చేపట్టిన అభివృ
జమ్మికుంట రూరల్, జనవరి 7: ప్రజల ఆరోగ్య సంరక్షణకు నిత్యం పారిశుధ్య పనులు నిర్వహించే కార్మికుల జీతాలను పెంచి సీఎం కేసీఆర్ వారికి పెన్నిధిగా నిలిచారని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్రావు కొ�
కార్పొరేషన్, జనవరి 7;కరీంనగర్ నగరపాలక సంస్థకు సీఎం కేసీఆర్ గతంలో ప్రత్యేకంగా రూ.350 కోట్ల మంజూరు చేయగా.. వీటికి సంబంధించిన నిధుల్లో రూ.100 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఈ నిధులతో నగరంల�
కరీంనగర్, జనవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);నడ్డా.. ఇది నీ కళ్లకు కనిపించడం లేదా? సాగునీటి రంగానికే ఒక కొత్త మార్గదర్శనం చేసి, తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చిన కాళేశ్వరం పథకంలో అవినీతి జరిగిందంటావా? బ�
కరీంనగర్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కమిషన్ ఓటరు తుది జాబితాను విడుదల చేసింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 నియోజకవర్గంలోని ఓటర్ల వివరాలను ఆయా జిల్లాల అధికారులు వెల్లడించారు. జిల్లాల వారీగ