టీఆర్ఎస్ నాయకులురాయికల్, జనవరి 26: గత ఎన్నికల్లో మోసపూరితమైన హామీలతో గెలిచిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్కు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని రాయికల్ పట్టణ టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షు�
జిల్లా వ్యాప్తంగా నిరాడంబరంగా గణతంత్ర వేడుకలుజెండా ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులుకార్పొరేషన్, జనవరి 26: జిల్లా వ్యాప్తంగా బుధవారం గణతంత్ర వేడుకలను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరాడంబ
కార్పొరేషన్, జనవరి 26: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావును కరీంనగర్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, జడ్పీ చైర్పర్సన్ విజయ, ఎమ్మెల�
గోదావరిఖని, జనవరి 26: జిల్లాలో పార్టీ మరింత బలోపేతం లక్ష్యంగా పని చేస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. ఈ మేరకు ఖనిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. ‘టీఆర్ఎస్ ఆవిర్భావం న
సుల్తానాబాద్, జనవరి 26 : తెలంగాణ ప్రభుత్వం చేతి వృత్తులకు సాయం అందిస్తున్నదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి తెలిపారు. సుల్తానాబాద్లో నాయీబ్రహ్మణుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమ�
రాష్ట్రంలోనే మొదటి స్థానంవెల్లడించిన మంత్రి గంగుల కమలాకర్నేడు కరీంనగర్లో వైద్య శాఖకు అభినందన కార్యక్రమంప్రశంసించిన ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కరీంనగర్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : కొవిడ్ టీకాల పంప�
వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు400 పడకల దవాఖాన సిద్ధంఎమ్మెల్యే సంజయ్ చొరవ ప్రశంసనీయంపేదలకు మెరుగైన విద్య, వైద్యమందినప్పుడే నిజమైన ప్రగతిరాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి జగిత్�
రైతుబంధు ద్వారా జిల్లాకు 1,203 కోట్లుప్రజా ప్రతినిధులు, అధికారులు పారదర్శకంగా ఉండాలికరీంనగర్ జడ్పీ సర్వసభ్య సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం రైతాంగాని
సిరిసిల్ల టౌన్, జనవరి 25: స్వరాష్ట్రంలోనే దివ్యాంగులకు ఆత్మగౌరవం పెరిగిందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా పింఛన్లతో పాటు అనేక సంక్షేమ పథకా�
కరీంనగర్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరే కీలకమని, దేశాభివృద్ధికి సుపరిపాలన అందించే మంచి నాయకున్ని ఎన్నుకునే అవకాశం ఓటర్లకు ఉందని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్లాల్ పేర్కొన్నారు.
రాష్ట్ర బాలల హకుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు హనుమాండ్ల శోభారాణిహుజూరాబాద్టౌన్, జనవరి 25: బాలల హకులకు భంగం కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బాలల హకుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు హనుమాండ్ల శోభారా
ఇంటింటా ఆరోగ్య వివరాలు సేకరించిన వైద్య, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీలుకరోనా లక్షణాలున్న వారికి మందుల కిట్లు అందజేతవిద్యానగర్, జనవరి 25 : జిల్లాలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు ఇంటింటా జ్వర సర్వే మ