డీపీవో వీర బుచ్చయ్య ఇంటింటా ఆరోగ్య వివరాలు సేకరించిన సిబ్బంది కరీంనగర్ రూరల్, జనవరి 23: కరీంనగర్ రూరల్ మండలంలో జ్వర సర్వే పకడ్బందీగా చేపట్టి, త్వరగా పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య �
ఆరోగ్య వివరాలు సేకరించిన వైద్య, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీలు కరోనా లక్షణాలున్న వారికి మందుల కిట్లు అందజేత గంగాధర, జనవరి 23: మండలంలోని ఆయా గ్రామాల్లో వైద్య, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు ఆదివారం ఇం�
ఆడపిల్లల పెండ్లి దావత్లో ఇదే మెనూ మొన్న వేములవాడలో.. నేడు సుల్తానాబాద్లో ముస్లిం కమిటీల తీర్మానం సర్వత్రా హర్షం సుల్తానాబాద్, జనవరి 23: ముస్లిం ఆడబిడ్డల పెండ్లి ఖర్చులు తగ్గించేందుకు ముస్లిం కమిటీలు స�
ఇన్నేండ్లలో ఏ ఒక్క సామాజిక వర్గానికైనా భరోసా కల్పించారా..?అభివృద్ధిని ఓర్వలేకనే సీఎంపై బీజేపీ నేతల విమర్శలురాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ప్రధాని మోదీ తీరుపై ధ్వజంన్యూ కొత్తపల్లి, నర్�
ఒకే కర్రీతో బగారా భోజనం.. ఒకే స్వీట్కే పరిమితంఇటీవలే వేములవాడ ముస్లిం కమిటీ తీర్మానంకట్నకానుకలు నిషేధించాలంటున్న యువతరంవేములవాడ, జనవరి 22 : ముస్లింల పెండ్లంటే బ్యాండు భాజాలు.. డెకరేషన్ హంగులు.. అత్తరు సొ�
రాష్ట్రవ్యాప్తంగా పథకం అమలుతొలుత ప్రతి నియోజకవర్గంలో 100 మందికి వర్తింపురాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్కరీంనగర్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్కరీంనగర్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): హు�
కొత్తగా రేణికుంట వద్ద ఏర్పాటుకు ప్రతిపాదనఆదాయం పెంపుపై మార్కెటింగ్ శాఖ ప్రత్యేక దృష్టిముకరంపుర, జనవరి 22: సాగు చట్టాల రద్దు నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో కార్యకలాపాలు తిరిగి యథావిధిగా మొదలయ్య�
వెలిచాలలో రెండో రోజూ కొనసాగిన మృత్యుంజయ హోమంప్రత్యేక పూజలు చేసిన సర్పంచ్ సరోజన-ప్రభాకర్రావు దంపతులురామడుగు, జనవరి 22: మండలంలోని వెలిచాల గ్రామంలో సర్పంచ్ వీర్ల సరోజన-ప్రభాకర్రావు దంపతుల ఆధ్వర్యంలో ఐ�
ఇల్లందకుంట, జనవరి 22: బడీడు పిల్లలను పాఠశాలలో చేర్పించి చదివించాలని డీఈవో జనార్దన్ సీఆర్పీలకు సూచించారు. పాతర్లపల్లిలో బడి బయట పిల్లల సర్వేను శనివారం డీఈవో పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల స్�
ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య వివరాలు సేకరించిన వైద్య, మున్సిపల్ సిబ్బందినగరంలో సర్వేను పర్యవేక్షించిన డిప్యూటీ మేయర్, కమిషనర్, డీఎంహెచ్వోకార్పొరేషన్, జనవరి 22: రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తి కట్టడికి
జిల్లాలో రెండో డోస్ వ్యాక్సిన్ 98 శాతం పూర్తిఅదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్విద్యానగర్, జనవరి 22: జిల్లాలో ఈనెల 26వ తేదీలోగా రెండో డోస్ కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులకు లోకల్ బాడీస్ అ�
ధర్మపురి, జనవరి 22: ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామివారి సన్నిధిలో శనివారం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన సిబ్బంది సంప్రదాయబద్ధంగా స్�
పెరుగుతున్న కంటి సమస్యలుజాగ్రత్తలు పాటించాలంటున్న వైద్య నిపుణులు హుజూరాబాద్ రూరల్, జనవరి22: కరోనా మహ్మమ్మారి ప్రభావంతో విద్యా సంస్థలు నడవడంలేదు. దీంతో చిన్నారులు ఇంటివద్దనే ఉంటున్నారు. ఇదే సమయంలో పిల�
ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యంకొవిడ్ను ఎదుర్కొనేందుకు సిద్ధంసర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్యంసిరిసిల్ల ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్సిరిసిల్ల టౌన్/ కలెక్టరేట్, జనవరి 21 : ప్రజారోగ్యమే రాష్ట్ర