ప్రత్యేక పూజలు సర్పంచ్ వీర్ల సరోజన- ప్రభాకర్రావు దంపతులురామడుగు, జనవరి 25: మండలంలోని వెలిచాలలో సర్పంచ్ వీర్ల సరోజన-ప్రభాకర్రావు దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక యాగశాల నిర్మించి ఐదు రోజు చేపట్టిన శతచండీ య�
సైదాపూర్, జనవరి 25: ప్రజా సంక్షేమపాలన అందిస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఎనలేని ప్రజాదరణతో ముందుకు సాగుతున్నదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ ఉద్ఘాటించారు. సైదాపూర్ మండలం ఆకునూర్ గ్రామానికి
మన ఊరు.. మన బడి’తో ఇక కొత్త కాంతులు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం అమలు పేద, మధ్యతరగతి వర్గాలకు తప్పనున్న ఆర్థిక భారం సీఎం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు స్వాగతిస్తున్న ఉపా�
కొవిడ్ బాధితులకు ప్రత్యేక ఓపీ నిర్వహించాలి పడకలు, ఆక్సిజన్ సిద్ధంగా ఉంచాలి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ విద్యానగర్, జనవరి 24: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సే�
సైదాపూర్, జనవరి 24: ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా చదువుకోవాలని జిల్లా సెక్టోరల్ అధికారులు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్, మండల విద్యా వనరుల కేంద్రాన్ని సోమవారం జిల్లా సెక్టోరల్ అధికారుల�
ఇల్లందకుంట, జనవరి 24: యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేసుకుంటే అధిక లాభాలు వస్తాయని ఏవో గుర్రం రజిత సూచించారు. సోమవారం మల్యాల గ్రామంలో రైతులు సాగు చేసిన పంటలను క్షేత్రస్ధాయిలో సందర్శించారు. రైతులు సాగు చేసిన మ�
ఆరోగ్య వివరాలు సేకరించిన వైద్య, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీలు కరోనా లక్షణాలున్న వారికి మందుల కిట్లు అందజేత గంగాధర, జనవరి 24: నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం ఇంటింటా జ్వర సర్వే పకడ్బందీగా చేపట్టారు. గంగాధర �
ఐదు ప్రాంతాల్లో నిర్మాణం సకల హంగులతో అందుబాటులోకి ఇప్పటికే మార్కెట్ యార్డులో పనులు ప్రారంభం హర్షం వ్యక్తం చేస్తున్న నగర ప్రజలు కార్పొరేషన్, జనవరి 23: కరీంనగర్ వాసులకు నాణ్యమైన పరిశుభ్రమైన వాతావరణంలో
ఉమ్మడి జిల్లాలోనే ఫేమస్ ప్రతి శనివారం నిర్వహణ తీరొక్క వస్తువులకు కేరాఫ్ పశువుల విక్రయానికీ ప్రసిద్ధి సరసమైన ధరలకే విక్రయం అటు వ్యాపారులు.. ఇటు వినియోగదారులకు ప్రయోజనం వివిధ జిల్లాల నుంచి వ్యాపారులు, �
కిక్బాక్సింగ్లో మెట్పల్లి యువకుడి సత్తా రాష్ట్ర, జాతీయస్థాయి టోర్నీల్లో కేశవ ప్రతిభ స్టేట్లెవల్ పోటీల్లో రెండేండ్లలో మూడు గోల్డ్మెడల్స్ మెట్పల్లి, జనవరి 23: అతడు పంచ్ విసిరితే ప్రత్యర్థి హడలె�
హుజూరాబాద్ రూరల్, జనవరి 23: చెల్పూర్ ప్రభుత్వ పాఠశాల అవరణలో ఆదివారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. సర్పంచ్ నేరేళ్ల మహేందర�
చిగురుమామిడి, జనవరి 23: అందరి సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సాజిదా అన్నారు. జ్వర సర్వేలో భాగంగా మండలంలోని ములనూర్, ముదిమాణిక్యం, ఇందుర్తి గ్రామాల్లో సర్వేను ఆదివార�
చిగురుమామిడి, జనవరి 23: హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. ఊరూర నర్సరీల ద్వారా మొకలు పెంచి స్థానికంగా నాటించేలా చర్యలు తీసుకుంటున్నది. పచ్చదనంతో అటవీ విస్తీర్ణం పె�
క్రీడలను ప్రోత్సహిస్తున్న సింగరేణి యాజమాన్యం మణుగూరులో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల కోసం రెండు సింథటిక్ కోర్టులు అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు -మణుగూరు రూరల్, జనవరి 23: ఉత్పత్తి, ఉత్పాదకతతో పాటు క