కరీంనగర్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఒక్కసారిగా తాకిడి పెరిగింది. వచ్చే నెల ఒకటి నుంచి భూముల మార్కెట్ విలువ పెరుగుతున్న ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ చార్జీలు పెరు
గని మూసివేతకు రంగం సిద్ధం సామగ్రి వెలికితీతకు టెండర్ పూర్తి ఇతర గనులకు కార్మికులు రామకృష్ణాపూర్, జనవరి 29 : సింగరేణి మందమర్రి ఏరియాలోని ఆర్కే 1ఏ గని మూసివేతకు రంగం సిద్ధమయ్యింది. ప్రతి ఏటా ఉత్పత్తిలో వెన�
వన్యప్రాణుల నుంచి రక్షణ ఎల్పీజీ గ్యాస్స్టౌవ్ సాయంతో రూపకల్పన మెట్పల్లికి చెందిన అల్లాడి ప్రభాకర్ అద్భుత ఆవిష్కరణ జిల్లా అటవీశాఖ కార్యాలయంలో ప్రదర్శన అభినందించిన డీఎఫ్వో, ఉన్నతాధికారులు మెట్ప�
తిమ్మాపూర్ రూరల్, జనవరి 29: ఫిబ్రవరి నుంచి రిజిస్ట్రేషన్లపై రుసుమును పెంచాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చిన నేపథ్యంలో తహసీల్, రిజిస్ట్రేషన్ కార్యాలయాలవద్ద శనివారం రైతులు, రియల్టర్ల తాకిడి పెరిగింది. రిజిస�
కొండయ్యపల్లి కేసులో సూత్రధారి అరెస్ట్ సీపీ సత్యనారాయణ వెల్లడి రాంనగర్, జనవరి 29: మావోయిస్టు పార్టీలో పని చేసేందుకు వెళ్తున్న ఓ వ్యక్తిని ఈనెల 10న గంగాధర పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కే�
రూ. 3016 పింఛన్ ఇస్తున్న ఘనత తెలంగాణ సర్కారుదే 100 శాతం సబ్సిడీతో సహాయ ఉపకరణాలు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ కలెక్టరేట్లో ట్రైసైకిళ్లు, ల్యాప్టాప్ల పంపిణీ హాజరైన తె�
టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ. 33 కోట్లు మంజూరు పత్రాలు అందించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫలించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కృషి చొప్పదండి, జనవరి 28: చొప్పదండి మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్గా అప్గ్
నగరంలో రాబోయే రోజుల్లో 24 గంటల మంచి నీటి సరఫరా వేగంగా సాగుతున్న స్మార్ట్సిటీ పనులు శివారు డివిజన్ల్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి డంప్ యార్డు సమస్యను పరిష్కరిస్తాం మేయర్ వై సునీల్రావు కార్పొరేషన్, జ
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగిన విద్యార్థుల సంఖ్య కొత్తగా 37,312 మంది చేరిక నాలుగు జిల్లాల్లో పెద్దపల్లిలోనే అత్యధికం వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్లో బోధన ప్రైవేట్ నుంచి పిల్లలు భారీగా �
2017లో మూతపడ్డ ప్రైమరీ స్కూల్ ఇంగ్లిష్ మీడియంతో గతేడాది తిరిగి తెరుచుకున్న పాఠశాల 15 మంది విద్యార్థులతో పునఃప్రారంభం ప్రస్తుతం 66 మంది వచ్చే ఏడాది సంఖ్య మరింతగా పెరిగే అవకాశం చందుర్తి (రుద్రంగి), జనవరి 28: ఆం�
తిమ్మాపూర్ రూరల్, జనవరి 28: ఆర్థిక అవసరాలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. కోట్ల ఆస్తి ఉన్నా అత్యవసరానికో.. మరేదైనా పనికో ప్రతి మనిషి జీవితకాలంలో అప్పుచేయకుండా ఉండలేడు. కొంత మంది మంచివారు చెప్పిన సమయానికి తిరిగి ఇ
చిగురుమామిడి, జనవరి 28: వ్యాధులపై మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రేకొండ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ప్రత్యూష సూచించారు. రేకొండ, పెద్దమ్మపల్లి, బండారుపల్లిలో శుక్రవారం ఇంటింటా జ్వర సర్వే నిర్వహించారు. జ్�
సైదాపూర్, జనవరి 28: పెసర సాగుతో భూసారాన్ని పెంచుకోవచ్చని కరీంనగర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి.మంజులత పేర్కొన్నారు. వ్యవసాయ పరిశోధనా కేంద్రం కరీంనగర్ ఆధ్వర్యంలో శుక్రవారం