ధాన్యం కొనుగోలు కోసం గులాబీ దండు పోరు ఉధృతం అన్నదాతలతో కలిసి ఉద్యమబాట నేడు జిల్లాకేంద్రాల్లో మహాధర్నాలు సిరిసిల్లలో పాల్గొననున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాల, పెద్దపల్లిలో మంత్రి �
గర్భిణులు, బాలింతల ఆరోగ్యాన్ని పీల్చి పిప్పిచేస్తున్న రక్తహీనత వ్యాధికి ఇక చెక్ పడనుంది. దీని నుంచి వారిని కాపాడి, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
మున్సిపల్ పరిధిలోని చిన్నారుల ఆటపాటల కోసం కొండూరు కాంప్లెక్స్లో పార్కు నిర్మాణం చేపట్టామని, త్వరలోనే ప్రారంభానికి సిద్ధం చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు వెల్లడించా
నగరాలు, పట్టణాల్లో ప్రతి రోజూ వెలువడుతున్న చెత్తతో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. ప్రతి పట్టణంలో ఏళ్ల తరబడిగా పేరుకుపోయిన చెత్త గుట్టలు ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంటాయి.
ఇప్పల్ నర్సింగాపూర్లో మల్లారెడ్డి అనే రైతు సాగు మన దగ్గర ఇదే మొదటి సారి ప్రయోగాత్మకంగా ఎకరంలో సాగు మరోకొద్ది రోజుల్లో పంట చేతికి హుజూరాబాద్, ఏప్రిల్ 5: వరికి గడ్డు కాలం రావడంతో రైతులు సరికొత్తగా ముంద�
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కలెక్టరేట్, ఏప్రిల్ 5 : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ ఏ ఒక్క వర్గానికి చెందిన వ్యక్తి కాదని, దేశ ప్రజల ఉమ్మడి ఆ
కార్పొరేషన్, ఏప్రిల్ 5: నగర అభివృద్ధి కోసం అత్యధికంగా నిధులు మంజూరు చేయించి, ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని 28వ డివిజన్ల
జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలు నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు కార్పొరేషన్, ఏప్రిల్ 5: జిల్లా వ్యాప్తంగా మంగళవారం మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ బాబు జయంతి వేడుకలు ఘనంగా నిర
వైకుంఠధామాలు, డంప్యార్డులు, సెగ్రిగేషన్ షెడ్డుల నిర్మాణాలు కూలీలకు ఉపాధి పనులు చిగురుమామిడి, ఏప్రిల్ 5: ఉపాధి హామీ పథకం కూలీలకు ఉపాధితో పాటు గ్రామాల అభివృద్ధికి ఎంతగానో దోహద పడుతున్నది. పల్లె ల రూపురే�