రూ.3 .50 లక్షల ఎల్వోసీ అందజేత పుట్టిన ఐదు రోజుల నుంచి శ్వాస తీసుకోలేని స్థితిలో బాబు అమాత్యుడి హామీతో మెరుగైన చికిత్స కోలుకున్న బాలుడు గంభీరావుపేట, ఏప్రిల్ 3: పుట్టిన 5 రోజుల నుంచి శ్వాస తీసుకోలేని స్థితితో
దాహం తీర్చేందుకు అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు ఫిర్యాదుల నమోదుకు టోల్ఫ్రీ నంబర్ 1800-425-5364 ముకరంపుర, ఏప్రిల్ 3: ఎండ తీవ్రత రోజురోజుకూ అధికమవుతున్నది. అడవుల్లో నీటి వనరులు అడుగంటిపోయి వన్యప్రాణులు అల్లాడుతున్న�
రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తిమ్మాపూర్లో సంఘ భవనం ప్రారంభం తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 3: గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆర్ఎంపీ, పీఎంపీలు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని రా
జిల్లా అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్ లాల్ ఎస్సారార్లో అలరించిన ఉగాది కవితా సంకలనం కమాన్చౌరస్తా, ఏప్రిల్ 3: కవులు, కళాకారులకు కరీంనగర్ జిల్లా నిలయమని జిల్లా అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్ �
వేములవాడపై ప్రత్యేక దృష్టి కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు వేములవాడ, ఏప్రిల్ 3: రాజన్న క్షేత్రానికి త్వరలో సీఎం కేసీఆర్ రానున్నారని, వేములవాడ పట్టణం, రాజన్న క్షేత్రం కన
రూ.2.50కోట్లతో ఆఫీసు, వీవీఐపీ వసతి గదుల నిర్మాణం ప్రారంభించిన ఎమ్మెల్యే సుంకె మల్యాల, ఏప్రిల్ 3 : కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో సీజీఎఫ్ నిధులు రూ.2.50 కోట్లతో నిర్మించిన కార్యాలయ భవనాన్ని చొప్పదండి �
జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఉగాది వేడుకలు భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు అన్నదానం, బూరెలు, పచ్చడి పంపిణీ కమాన్చౌరస్తా, మార్చి 2: జిల్లా వ్యాప్తంగా శనివారం ప్రజలు ఉగాది పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ఆలయాల్లో ఉదయ�
మల్లన్నసాగర్ నుంచి తరలివస్తున్న గోదావరి కాళేశ్వరం నీళ్లతో కూడవెల్లి పరవళ్లు నిండుకుండలా చెరువులు, చెక్డ్యాంలు నేడో రేపో ఎగువ మానేరుకు జలాలు ఆనందంలో మెట్ట రైతులు మాట నిలుపుకున్న మంత్రి రామన్నకు కృతజ�
ఏడాదంతా మంచి పరిణామాలే.. పంచాంగ శ్రవణంలో పండితులు పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా శుభమే కిటకిటలాడిన ఆలయాలు శుభకృత్ నామ సంవత్సరంలో అంతా శుభమే జరుగుతుందని పంచాంగ శ్రవణంలో పండితులు ప్రవచించారు. ఏడాద�
ధర్మపురి క్షేత్ర అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి పనులు పూర్తయితే మరో యాదాద్రిలా మారుతుంది.. శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ధర్మపురి, ఏప్రిల్ 2: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తు�
నేడు తెలుగు సంవత్సరాది ఉగాది. వసంతాగమన శుభవేళ, పచ్చదనం సింగారించుకుని కళకళలాడే ప్రకృతి సాక్షిగా, ‘చిత్త’ నక్షత్ర ప్రవేశంతో చైత్రశుద్ధ పాఢ్యమి రోజున వచ్చే పండుగిది.
గోపాల్పూర్లోని రైతుల సహకారంతో అసైన్డ్ భూములను సేకరించి ల్యాండ్ పూలింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని కరీంనగర్ నగర పాలక కమిషనర్ సేవా ఇస్లావత్ తెలిపారు.