బాలుడి వైద్యానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసా రూ.2లక్షల ఎల్వోసీ అందజేత ధర్మారం, ఏప్రిల్ 5: 9 నెలల బాలుడి వైద్యానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసా ఇచ్చారు. గుండె ఆపరేషన్ చేయించేందుకు రూ.2 లక్షల ఎల్వోసీ అం�
తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 4: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ, ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. సోమవారం �
హెల్త్ ప్రొఫైల్కు ప్రజలు సహకరించాలి వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని వేములవాడ, ఏప్రిల్ 4: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా చేపట్టిన ఈ హెల్త్ ప్రొఫైల్ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వేములవాడ ఎమ్మెల్యే చెన�
సైదాపూర్, ఏప్రిల్ 4: రైతులు యాసంగిలో పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ డిమాండ్ చేశారు. మండలకేంద్రంలో రైతులతో కలిసి ఆయన నిరసన దీక్షలో పాల్గొ�
రోగులకు ఇబ్బందులు రానీయవద్దు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జిల్లా ప్రభుత్వ దవాఖాన పరిశీలన విద్యానగర్, ఏప్రిల్ 4: వైద్యులు మానవీయ కోణంలో సేవలందించి ప్రభుత్వ దవాఖానలపై నమ్మకాన్ని పెంచాలని కలెక్టర్ ఆర్వీ కర�
నేటి నుంచి టీఆర్ఎస్ పోరు ఉధృతం కేంద్రంతో అమీ తుమీకి సిద్ధం రాష్ట్ర రైతాంగం కోసం ఉద్యమబాట ఇక నుంచి వరుస ఆందోళనలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో సంసిద్ధులైన గులాబీ శ్రేణులు నేడు అన్ని �
కేంద్రం మోసం చేస్తున్నది ధాన్యం కొనకుండా కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నది పైగా నూకలు అంటూ అవహేళన చేస్తున్నది కేంద్రం మెడలు వంచే దాకా ఉద్యమిస్తాం బీజేపీ వైఖరితో ఉమ్మడి జిల్లా రైతులకు ఎక్కువ నష్టం నిరసనలక
ప్రతి ఒక్కరి హెల్త్ప్రొఫైల్ ఆన్లైన్లో నిక్షిప్తం మంత్రి కేటీఆర్ చొరవతో పైలెట్ ప్రాజెక్టుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎంపిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో హె�