కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సీఎం చిత్రపటానికి ధాన్యాభిషేకం చేసిన రైతులు మానకొండూర్ రూరల్, ఏప్రిల్ 24: ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను �
పల్లెల సమగ్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసమే దళిత బంధు దేశానికే తెలంగాణ రోల్మోడల్ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ జిల్లాలో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్ర�
వందశాతం పూర్తి కావొచ్చిన ఎస్సారెస్పీ పునర్జీవ పథకం తుది దశకు ముప్కాల్ పంప్హౌస్ పనులు త్వరలోనే ఎస్సారెస్పీలోకి చేరనున్న కాళేశ్వరం జలాలు ఉత్తర తెలంగాణ జిల్లాలకు మరింత మేలు జగిత్యాల, ఏప్రిల్ 23 (నమస్తే
నర్సరీల్లో చకచకా మొక్కల పెంపకం చిగురుమామిడిలో 80 ఎకరాల్లో ఏర్పాటు మలేషియా నుంచి 10 లక్షల మొలకలు ఏడాది పాటు ప్రత్యేక సంరక్షణ కరీంనగర్ జిల్లాలో మూడేళ్లలో 50 వేల ఎకరాల్లో సాగుకు ప్రణాళికలు ముకరంపుర, ఏప్రిల్
వేగవంతమైన ధాన్యం సేకరణ ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో పాల్గొన్న మంత్రి కొప్పుల పలు గ్రామాల్లో సెంటర్లను ప్రారంభించిన ఎమ్మెల్యేలు ధాన్యా�
రూ. 3.50కు పడిపోయిన ధర ఆర్ధిక నష్టంతో కొత్త బ్యాచ్లు వేసేందుకు రైతుల అనాసక్తి కొత్తపల్లి, ఏప్రిల్ 23 : ఓ వైపు నిత్యావసరాల ధరలు, కోళ్ల దాణా ధరలు ఆకాశాన్నంటుతుండగా కోడిగుడ్డు ధర మాత్రం రోజురోజుకూ పడిపోతున్నది
గ్రామ గ్రామాన ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చొప్పదండి/రామడుగు/గంగాధర, ఏప్రిల్ 23: రైతు�
ఘనంగా టీఆర్ఎస్ నాయకుడు చల్మెడ లక్ష్మీనర్సింహారావు పుట్టిన రోజు వేడుకలు కార్పొరేషన్, ఏప్రిల్ 23: నగరంలో శనివారం టీఆర్ఎస్ నాయకుడు చల్మెడ లక్ష్మీనర్సింహారావు పుట్టిన రోజు వేడుకలను శనివారం పార్టీ నా�
ఉబికి వస్తున్న భూగర్భ జలాలు ఉమ్మడి జిల్లాలో పెరిగిన నీటి మట్టం ఫలించిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ కృషి ఆనందంలో రైతాంగం కలెక్టరేట్, ఏప్రిల్ 22 : ఇక్కడ భూమికి సమాంతరంగా నిండుకుండలా కనిపిస్తున్న బావి కోరుట
పుట్టిన ఊరు, చదివిన పాఠశాల అభివృద్ధికి కృషి సొంతిల్లు స్కూల్కు అప్పగింత రూ.కోటితో అభివృద్ధి పనులు 25 ఏళ్లుగా గ్రామానికి సేవలు ఆదర్శంగా నిలుస్తున్న ఎన్ఆర్ఐ గండ్ర విద్యాధర్రావు మల్లాపూర్, ఏప్రిల్ 22:ఎ
తెలంగాణపై పక్షపాతం చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గంగాధర, రామడుగు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం గంగాధర/రామడుగు, ఏప్రిల్ 22 : స�
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ నర్సింగాపూర్, మడిపల్లి గ్రామాల్లో దళితబంధు యూనిట్ల ప్రారంభం వీణవంక, ఏప్రిల్ 22: ఏండ్ల తరబడి ఏ ప్రభుత్వాలు, ఏ నాయకుడు ప్రవేశ పెట్టని దళితబంధు పథకాన్ని ప్రవేశప�
జిల్లాలో ఈ ఏడాది 36.05 లక్షల మొకలు నాటడం లక్ష్యం అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం కలెక్టరేట్, ఏప్రిల్ 22: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా 8వ విడుత కార్యక్రమానికి జ