ఎంపీగా కరీంనగర్కు చేసింది శూన్యం టీఆర్ఎస్ నాయకుడు మెండి చంద్రశేఖర్ కార్పొరేషన్, ఏప్రిల్ 25: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ, బండి సంజయ్ చేస్తున్నది ప్రజాసంగ్రామ యాత్ర కాదని, అది వసూళ్ల యా
జిల్లాలో 51 కేంద్రాలు ఏర్పాటు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కమాన్చౌరస్తా, ఏప్రిల్ 25: జిల్లాలో మే 6 నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. కల�
25 క్రీడాంశాల్లో 30 రోజుల పాటు శిక్షణ మే 5, 6వ తేదీల్లో క్రీడా శిబిరాలు ప్రారంభం మేయర్ వై సునీల్రావు కార్పొరేషన్/కొత్తపల్లి, ఏప్రిల్ 25: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వ�
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కలెక్టరేట్లో ముస్లింలకు ఇఫ్తార్ కలెక్టరేట్, ఏప్రిల్ 25: అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన�
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరిఖని, ఏప్రిల్ 25: తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టీఆర్ఎస్ అని రామగుండం ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఉద్ఘాటించారు. సీఎం కేసీఆర�
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ గంగాధర, బోయినపల్లి మండలాల్లో పర్యటన గంగాధర/బోయినపల్లి ఏప్రిల్ 24: రైతు సంక్షేమాన్ని విస్మరించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని �
కాసులు కురిపిస్తున్న వినూత్న ఒరవడి లాభాల సాగుబాటలో రైతాంగం పెట్టుబడులు స్వల్పం.. దిగుబడులు ఘనం తీరొక్క కూరగాయల సాగు పశువుల పెంపకంలోనూ ప్రత్యేకత ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం చొప్పదండి, ఏప్రిల్ 24 : ఆ ఊరి ర�
వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మృతి పెద్దపల్లి రూరల్/ మల్యాల ఏప్రిల్ 24: పెద్దపల్లి మండలం పెద్దకల్వల శివారులో స్కార్పియో కారు ఆగిఉన్న డీసీఎం వ్యాన్ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరొకరూ
బాల్యంలోనే తండ్రి మృతి పెళ్లి చేసేందుకు ఆర్థిక ఇబ్బందులు పేదింటి వధువుకు పెద్ద దిక్కయిన కల్యాణలక్ష్మి తోడైన దాతలు, గ్రామస్తుల సాయం ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 24: బాల్యంలోనే తండ్రి చనిపోయి పుట్టెడు కష్టాల్
జిల్లాకు చేరిన ఎస్హెచ్జీ బ్యాంక్ లింకేజీ వార్షిక ప్రణాళిక ఈసారి రూ.128.06 కోట్లు పెంపు రూ.640.31 కోట్ల రుణాల అందజేతకు కార్యాచరణ ఒక్కో సంఘానికి రూ.10 లక్షల దాకా పంపిణీకి నిర్ణయం జిల్లాలో 11,411 సంఘాలకు ప్రయోజనం కలె�
సిరిసిల్ల జిల్లా పరిషత్, రెండు మండలాలు, ఐదు గ్రామాలకు అవార్డులు రాజన్నసిరిసిల్ల, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ)/ పెద్దపల్లిరూరల్/ కొడిమ్యాల/ రామడుగు/ మంథనిరూరల్: అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సమస్యల పరిష్కారంల
స్క్రీనింగ్తో వ్యాధిని ముందే గుర్తించవచ్చు రక్తహీనత నివారణకు త్వరలోనే మెక్రోన్యూట్రియన్స్ అందిస్తాం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్రెనేలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరాన�