బోయినపల్లి, ఏప్రిల్ 27: పేద ప్రజలకు కంటి చూపునిస్తున్న కొదురుపాక బీసీఎం కంటి దవాఖాన సేవలు అభినందనీయమని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జోగినపల్లి రవీందర్రావు పేర్కొన్నారు. బూర్గుపల్లి గ్రామ పంచాయతీ కార్యా�
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి ఏసీఎస్ చైర్మన్ల సూచన చిగురుమామిడి, ఏప్రిల్ 27: ధాన్యం రైతులు దళారులను నమ్మి నష్టపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దత�
ప్రతి డివిజన్లో ఎగిరిన టీఆర్ఎస్ జెండా గ్రామాల్లో గులాబీ రెపరెపలు స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్న టీఆర్ఎస్ శ్రేణలు కార్పొరేషన్, ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావ వేడుకలను బ�
ఎస్యూ ఎంబీఏ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హరికాంత్ కమాన్చౌరస్తా, ఏప్రిల్ 27 : కామర్స్ విద్యార్థులు పరిశోధనపై ఆసక్తి పెంచుకొని, వ్యాపార, పారిశ్రామిక రంగం, సమాజం ఎదురొంటున్న వివిధ సమస్యలకు పరిషార మార్�
కార్పొరేషన్, ఏప్రిల్ 27: కరీంనగర్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే నగరంలోని పశుసంవర్ధక శాఖకు చెందిన పదెకరాల స్థలాన
ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు.. విప్లవాల ఖిల్లా.. ఉద్యమాల పురిటిగడ్డ అయిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ చరిత్రలో ఒక చెరగని ముద్ర వేసింది. కష్ట కాలంలో అండగా నిలువడమే కాదు.. ఎన్నో చారిత్రాత్మక ఘట్టా
అసెంబ్లీ నుంచి స్థానిక సంస్థల వరకు అదే పంథా అడుగడుగునా అండగా ఉంటున్న ఉమ్మడి జిల్లా వాసులు టీఆర్ఎస్కు పెరిగిన ఓటింగ్.. ప్రతిపక్షాలు డీలా కరీంనగర్, ఎప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఉద్యమ సయంలోనే కా
నాడు ప్రత్యేక తెలంగాణ కోసం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల త్యాగాలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాదు ఎంపీలు, మంత్రి పదవులకూ రాజీనామాలు ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటిన గులాబీ దళపతి ప్రతి గుం
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బాధిత కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కు అందజేత చొప్పదండి, ఏప్రిల్ 26: పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్యే సుంకె
పంటలే కాదు.. విత్తన మార్పు చేపట్టాలి రసాయనిక ఎరువుల వాడకం తగ్గాలి భవిష్యత్ తరాలకు సంతులిత ఆహారాన్ని అందించాలి ప్రకృతి వ్యవసాయ నిపుణుడు, ‘సేవ్’ వ్యవస్థాపకుడు విజయ్రామ్ జమ్మికుంటలో కిసాన్ మేళా హాజ�
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చొప్పదండి/రామడుగు/గంగాధర, ఏప్రిల్ 26: రైతుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర�
ఉద్యోగాల జాతర మొదలాయె ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ మే 2 నుంచి 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్రీ కోచింగ్ ఆనందంలో యువతీ యువకులు విజయమే లక్ష్యంగా సా�
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పాఠశాల స్థల ప్రదాత కుటుంబసభ్యులకు ఘన సన్మానం కార్పొరేషన్, ఏప్రిల్ 25: విద్యారంగం అభివృద్ధిపై కేసీఆర్ సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్�