మండలంలో ఆదివారం హమాలీ సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద హమాలీ సంఘం, సీఐటీయూ నాయకులు కార్మిక జెండాను ఎగురవేశారు.
పట్టుదలతో చదివితే సర్కారు కొలువు సులువేనని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శ్రద్ధ, సాధించాలనే తపన, పట్టుదల ఉంటే ఉద్యోగం సాధించవచ్చని, ఈ క్రమంలో ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే ఉచిత శిక్షణ
వాళ్లు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది మహిళా సంక్షేమం కోసమే అనేక పథకాలు బిడ్డల పెండ్లికి మేనమామలా లక్ష రూపాయల కట్నం కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రి గంగుల కమలాకర్ 591 మందికి 5.92 కోట్ల విలువైన కల్య
ఉద్యానవన సేద్యం..ఆదాయం ఘనం రేగడి మద్దికుంట రైతు గోపిడి ప్రభాకర్రెడ్డి ప్రత్యేకత ప్రభుత్వ ప్రోత్సాహంతో అరటి సాగువైపు టిష్యూ కల్చర్తో సిరులపంట ఎకరాకు 60 వేల పెట్టుబడి ఏడాదికి 2.50 లక్షలపైనే లాభం పెద్దపల్ల�
వేసవి తాపానికి ఉపశమనం మార్కెట్లోకి వస్తున్న తాటి ముంజలు ఆరోగ్యానికి ఎంతో మేలు కోల్సిటీ, ఏప్రిల్ 30: తాటి ముంజలనగానే నోట్లో నీళ్లూరుతయ్.. వీటిని ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.. ఈ మండే ఎండల్లో చల్ల
కొత్తపల్లి, ఏప్రిల్ 30 :దంచికొడుతున్న భానుడు మూడు రోజులుగా తీవ్రంగరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరువ ఉదయం తొమ్మిది గంటలకే సుర్రుసుర్రు మధ్యాహ్నం కల్లా మంట సాయంత్రం ఆరైనా తగ్గని దగడు పొద్దంతా వేడి గాలుల
రాష్ట్రంలో రోజూ సరఫరా చేస్తున్న ఏకైక నగరం కరీంనగర్ అతి త్వరలోనే శివారు డివిజన్లకు బల్దియా సర్వసభ్య సమావేశంలో మేయర్ వై సునీల్రావు కార్పొరేషన్, ఏప్రిల్ 30: రాష్ట్రంలోనే రోజూ మంచినీటి సరఫరా చేస్తున్న �
అన్ని వర్గాలకు మేలు చేసిన మహోన్నతుడు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలి అంబేద్కర్ ఆలోచనలతోనే సీఎం కేసీఆర్ పాలన రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కమాన్పూర్లో విగ్రహావిష్కరణ కమాన్పూర్, ఏప్రిల్ 30: భారత రాజ్�
రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గన్నేరువరం మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం గన్నేరువరం, ఏప్రిల్ 30: రైతుల సౌకర్యార్థమే తెలంగాణ ప్రభుత్వం గ్రామ గ్రామాన ధా
కథలాపూర్ : దూలూర్లో ముఖ్యమంత్రి కేసీఆర్, వినోద్ కుమార్, రమేశ్బాబు ఫ్లెక్సీకి ధాన్యాభిషేకం చేస్తున్న బీజేపీ నేతలుధాన్యం కొనుగోలుపై కేంద్రం మొండికేసినా రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచిన తీరు�
ఎవరితో మీకు పోటీ వద్దు.. మీకు మీరే కాంపిటేటర్ సిలబస్పై అవగాహన ఉంటే ఉద్యోగం గ్యారెంటీ సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత మల్లవరపు ఉద్యోగార్థులకు దిశానిర్దేశం చేసిన వక్తలు డాక్టర్ సీఎస్ వేప, ఎస్ప
ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్ తరలివచ్చిన రెండు వేల మంది ఉద్యోగార్థులు ఆకట్టుకున్న వక్తల ప్రసంగాలు చివరి నిమిషం వరకు లేవకుండా విన్న నిరుద్యోగులు స్ఫూర్తిగా నిలిచిందని హర్షాతిరేకాలు కరీంనగర్, ఏప�