గ్రూప్-1 పోస్టులకు ఈ నెల 31 దాకా గడువు ఖాకీ కొలువులకు ఈ నెల 20 వరకు ఆఖరు మొబైల్ ఫోన్లోనూ దరఖాస్తు చేసుకునే అవకాశం అప్లయ్ విధానంపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం కరీంనగర్, మే 2 (నమస్తే తెలంగాణ) :ఎప్పుడెప్పుడా అని ఎద�
మీ ఉద్యోగం.. మీ చేతుల్లోనే.. పక్కా ప్రణాళికతోనే విజయం మారిన ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్.. ఐదు పోటీల నుంచి మూడుకు కుదింపు యువత కల సాకారానికి పోలీస్ శాఖ సహకారం.. ఉచిత శిక్షణ ఈవెంట్స్, ప్రిలిమినరీ పరీక్షలు లక�
పల్లె ప్రగతితో కళకలాడుతున్న పల్లెలు రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మారం మండలంలో విస్త్రతంగా పర్యటన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన ధర్మారం, మే 2: స్వరాష్ట్రంలో గ్రామాల సమ
జడ్పీచైర్పర్సన్ కనుమల్ల విజయ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ఇల్లందకుంట మే 2: టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోరే ప్రభుత్వమని జడ్పీచైర్ పర్సన్ కనుమల్ల విజయ పేర్కొన్నారు. మండలంలోని సీతంపేట్ గ్రామ
చొప్పదండి, మే 2: రైతును రాజుగా చేయడమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, ఆ దిశగానే రైతు సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నారని ఎంపీపీ చిలుక రవీందర్, సింగిల్విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి పేర్కొన్న�
శంకరపట్నం మండలంలో ఎమ్మెల్యే రసమయి తొలిపొద్దు పర్యటన ఇంటింటికీ తిరిగి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ ఎమ్మెల్యేకు చక్కెర కుడుకలు పోసిన మహిళలు శంకరపట్నం, మే 2: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఎమ్మెల్యే ర�
మారుమూల ప్రాంతాల్లో ఆర్థిక స్థోమత లేని నిరుద్యోగులు, ఉద్యోగార్థులకు ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అండగా నిలుస్తున్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు తనవంతు చేయూతను అందిస్తున్నారు.
కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మేయర్ వై సునీల్రావు పేర్కొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని బల్దియా కార్యాలయ సమీపంలో టీఆర్ఎస్ మున్సిపల్ కార్మిక విభా�