‘ప్రైవేట్ పాఠశాలలు వద్దు. ప్రభుత్వ పాఠశాలలే ముద్దు’ అంటూ కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లె గ్రామస్తులు నినదించారు. శుక్రవారం గ్రామానికి చెందిన విద్యార్థులంతా ప్రైవేట్కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న
ఇంటి ముందు నల్లా ఆన్ చేసిన అగంతకులు.. ఆ శబ్ధానికి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన దంపతులపై కత్తులతో దాడి చేసి భారీ దోపిడీకి ఒడిగట్టారు. 70 తులాల బంగారంతో పాటు రూ.7 లక్షల నగదుతో ఉడాయించారు.
Karimnagar | మండలంలోని పెంచికల్ పేట్ గ్రామంలో గల రెండు వాగులపై నాలుగు చెక్ డ్యాముల నిర్మాణాలకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు బుధవారం సర్వే నిర్వహించారు.
Commits suicide | కరీంనగర్ జిల్లా కమాన్ పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన దాసరపు తిరుపతి (48) అనే వ్యక్తి ఉరి వేసుకొని శుక్రవారం ఆత్మహత్యకు(Commits suicide) పాల్పడ్డాడు.
మంచి నూనె తీవ్ర కొరత ఉన్న నేటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ పంటను విస్తృతంగా సాగు చేయాలని సంకల్పించింది. ఒక హెక్టారుకు 4 నుంచి 5 టన్నుల నూనెను ఉత్పత్తి చేసే అవకాశమున్నది.
అభివృద్ధి, ప్రజా సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివని, పేదలు గౌరవంగా బతికేందుకే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తున్నదని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు స్పష్టం చేశారు.
ట్రెడ్ లైసెన్స్ అంటే చట్టపరమైన లేదా అధికారిక పత్రం. దీంతో వ్యాపారానికి ఒక గుర్తింపు వస్తుంది. ఈ లైసెన్స్ తీసుకుంటే ప్రభుత్వాలు, వివిధ సంస్థల నుంచి అనేక ప్రయోజనాలు పొందే అవకాశమున్నది.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.