Karepalli : భూమి పట్టాదార్ పాసు పుస్తకం కలిగిన రైతులు తప్పసరిగా 'రైతు గుర్తింపు కార్డు' కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి బీ.అశోక్కుమార్(AO Ashok Kumar) తెలిపారు.
కారేపల్లి, డిసెంబర్ 27: మండల కేంద్రమైన కారేపల్లిలోని మద్యం దుకాణాన్ని సింగరేణి ఎక్సైజ్ ఎస్సై బీ వసంత శనివారం తనిఖీ చేశారు. క్రయవిక్రయాలతో పాటు మద్యం శాంపిల్స్ను పరిశీలించామని ఆమె చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వేతనాలపై వేసిన పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించి, అమలు చేయాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Kota Maisamma Jathara | ఖమ్మం జిల్లా ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ జాతర నాలుగో రోజు కొనసాగుతుంది. ఆదివారం సెలవు దినం కావడంతో జాతరకు రద్దీ పెరిగింది. ఐదు రోజులపాటు జరిగే ఈ జాతర సోమవారంతో ముగియనుంది.
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేటుకారేపల్లి గ్రామ సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్లే దారికి గేటు కారేపల్లి గ్రామ వాస్తవ్యులు మంద అప్పారావు దంపతులు విద్యుత్ స్తంభాలను వితరణగా ఇచ్చారు.
ఆత్మహత్యల నివారణ సామాజిక బాధ్యత అని ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్, సైకాలజిస్ట్, డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు. జీవితం జీవించడానికే అని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని, కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంతో �