కందుకూరు : రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి తప్ప ప్రతి పక్షాలకు చోటులేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని సాయిరెడ్డిగూడకు చెందిన పలు పార్టీల నాయకులు సోమవారం టీఅర్ఎస్లో చేరారు. ఈ సందర్�
కందుకూరు : కరోనావంటి కష్టాలు భోగి మంటల్లో దహనమవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం తన ఇంటి ముందు కుమారుని పిల్లలు అక్షాయిని, ఇంద్రారెడ్డిలతో కలిసి భోగి �
కందుకూరు : పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని జైత్వారం గ్రామానికి చెందిన శ్రీరాములు కూతురు ధనప్రిమ అనారోగ్యానికి గురై నిమ్
కందుకూరు : మండల పరిధిలోని సాయిరెడ్డిగూడలో చిరత సంచారం కలకలం రేపింది. ఆవు దూడపై దాడి చేయడంతో దూడ మరణించింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా యాచా
కందుకూరు : క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని దెబ్బడగూడ గ్రామానికి చెందిన వనం ఆరాధ్య జాతీయ స్థాయిలో కిక్ బాక్సింగ్ పోటీల్లో
కందుకూరు : ప్రజలను తప్పుదోవ పట్టించడానికి బీజేపీ నాయకులు చేస్తున్న డ్రామాలను ఆపాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని దన్నారం గ్రామానికి చెందిన మిడుదల శ్రీదే
కందుకూరు: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లాపరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డిలు సీఎం కేసీ ఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతు బంధు ఎనిమిదో విడత డబ్బులు బ్యాక్ �
కందుకూరు : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి పెద్దన్నగా ఆదుకుంటున్నాడని చెప్పారు. బు�
కందుకూరు : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తుంటే ప్రతి పక్షాలు రాజకీయం చేస్
కందుకూరు : రైతులు ఇతర పంటలపై దృష్టి సారించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టరు అమోయ్ కుమార్ తెలిపారు. సోమవారం మండల పరిధిలోని గుమ్మడవెల్లి గ్రామాన్ని సందర్శించి రైతులతో మాట్లాడుతూ, ఆరుతడి పంటను వేసుకోవాల�
కందుకూరు : ముదిరాజ్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, మండల ముదిరాజ్ �
కందుకూరు : ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం మిషన్భగీరథ అధికారులతో నియోజకవర్గంలోని తాగునీట�
మహేశ్వరం : తాగుడుకు బానిసై కట్టుకున్న భార్యనే హతమార్చిన సంఘటన మహేశ్వరం పోలీసుస్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. మహేశ్వరం సీఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం..కందుకూరు మండలం చిప్పల పల్లికి చెందిన
కందుకూరు : రోడ్డుపై నిలిచిన నీరు, డ్రైవరు అజాగ్రత్త, అతివేగం మూలంగా కారు అదుపు తప్పి ఇంటి ముందు పార్కింగ్ చేసిన మరో కారును ఢీకొట్టి తీవ్ర నష్టం కలిగించింది. ప్రమాదానికి కారణమైన కారులోని గాలి బుడగలు ( ఏయ�