కందుకూరు : కందుకూరు మండలం బాచుపల్లి గ్రామంలో జరిగిన బొడ్రాయి ప్రతిష్టాక మహోత్సవానికి జిల్లాకు చెందిన అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు హాజరవ్వడంతో సందడి నెలకొంది. బుధవారం జరిగిన కార్యక్రమానికి చ�
కందుకూరు : నేటి ఆధునిక ప్రపంచంలో దూరాలోచనలకు దూరంగా ఉండి నిత్య జీవితంలో ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని చేవెళ్ళ ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని బాచుపల్లి గ్రామంలో జరిగిన
కందుకూరు, మహేశ్వరం :గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు పొంగిపోర్లుతున్నాయి. కందుకూరు మండలంలోవాన దంచి కొట్టింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియడంతో మండలంలోని కొత్తగూడ, జైత�
కందుకూరు: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2న నిర్వహించనున్న జెండా పండుగను పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యాశ�
కందుకూరు : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండల పరిధిలోని మండల పరిధిలోని రాచులూరు గ్రామానికి చెందిన తిరుమగమల్ల రాములు కుమారుడు శ్రీనాథ్ (23) మండల పరిధిల�
కందుకూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పండుగలకు గుర్తింపు తీసుకవచ్చిందని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. ప్రభుత్వం అన్ని కులాలు మతాలకు సమాన ప్రాధాన్యతను ఇస్తున్నట్లు �
కందుకూరు : ఈ నెల 26 గురువారం మండలంలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ ఏఈ రమేష్గౌడ్ తెలిపారు. ఫ్యాబ్ సిటిలోని 220కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో అత్యవసర మరమ్మత్తుల కారణంగా కందుకూరు, లేమూరు
కందుకూరు :నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, అగర్మియగూడ మాజీ ఉప సర్పంచ్ వడ్డెపల్లి రేవంత్రెడ్డి, టీఆర్ఎ
కందుకూరు : పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని కందుకూరు పోలీస్ స్టేషన్ సీఐ లిక్కి కృష్ణంరాజు కోరారు, శుక్రవారం మొహర్రం సందర్భంగా ఆయన మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పర్యటించిన అనంతరం దాసర్లపల్లి గ్రామంల
కందుకూరు : పల్లె ప్రగతిలో ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడానికి కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా డీఆర్డీఎ పీడీ ప్రభాకర్ కోరారు. బుధవారం మండల కేంద్రంలోని సమావేశపు హలులో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సి�
సర్వాయి పాపన్న అడుగు జాడల్లో నడవాలి కందుకూరు : బహుజన వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ అడుగుజాడల్లో నడువాలని మండల గౌడ సంఘం నాయకులు కోరారు. ఆయన 371వ జయంతిని పురస్కరించుకొని బుధవారం మండల కేంద్రంలో గల ఆయన వ�
కందుకూరు : ప్రకృతి వనాల ఏర్పాటుతో గ్రామాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయని కందుకూరు మండల పరిషత్ చైర్ పర్సన్ మంద జ్యోతి పాండు, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డిలు అన్నారు. మండల పరిధిలోని మాదాపూరు రెవెన్�
కందుకూరు : మండల పరిధిలోని లేమూరు ప్రభుత్వ జిల్లాపరిషత్ పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహం ఏర్పాటు చేశారు. 2002-2003వ సంవత్సరంలో 10తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి స్వంత ఖర్చులతో సరస్వతి దేవి విగ్�