కందుకూరు : మండల పరిధిలోని లేమూరు ప్రభుత్వ జిల్లాపరిషత్ పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహం ఏర్పాటు చేశారు. 2002-2003వ సంవత్సరంలో 10తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి స్వంత ఖర్చులతో సరస్వతి దేవి విగ్�
కందుకూరు : అధికారులు నిజాయితీగా పని చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గచ్చిబౌళిలోలో జరిగిన కార్యక్రమంలో కందుకూరు డివిజన్ ఆర్డీఓ వెంకటాచారి, నా�
కందుకూరు : 75వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను కందుకూరు మండలంలో ఘనంగా జరుపుకున్నారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆర్డీఓ వెంకటాచారి జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐ క్రిష్ణంరాజు , తాసీల్ద
కందుకూరు:హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ను సీఎం కేసీఆర్ ఎంపిక చేయడంతో బుధవారం ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు మండలంలో సంబురాలు జరుపుకున్నారు. �
కందుకూరు: అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి,నిధి చట్టాన్ని పగడ్భందీగా అమలు చేయాలని కోరుతూ �
కందుకూరు : రైతులు సామాయిల్ పంటలపై ఆసక్తి చూపాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. సోమవారం మండల పరిధిలోని ఆకులమైలారంలో మీర్ఖాన్పేట్లో 22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక, 10లక్షల రూపాలయ
కందుకూరు : తెలంగాణ ఏర్పడిన అనంతరం రాష్ట్రంలో 15వేల నూతన కంపెనీలు ఏర్పాటు అయినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆ కంపెనీల్లో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించినట్లు చెప్పారు. సోమవా�
కందుకూరు:మండల పరిధిలోని దాసర్లపల్లి గ్రామంలో దివంగత జనార్ధనశర్మ వ్యవసాయ క్షేత్రంలో శ్రీ మాత విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో 108 వ చండీ హోమాన్ని చండీ ఉపాసకులు రేవల్లె రాజుశర్మ నిర్వహించారు. అమ్మదయ వల్ల కరోనా మ�
కందుకూరు, ఆగస్టు 5 : నిరుద్యోగులకు ఉద్యోగఅవకాశాల కల్పనకోసం ప్రభుత్వం నిర్వహిస్తున్నజాబ్మేళను సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా డీఆర్డీఎ అధికారి ప్రభాకర్ కోరారు.గురువారం మండల పరిషత్ సమావ�
కందుకూరు, ఆగస్టు 5 : రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడరు జంగారెడ్డి ఓ మృతుని కుంటుంబానికి అండగా నిలిచారు. కరోనాతో మరణించిన బాధితుని కుటుంబం చెల్లించిన మొత్తాన్నిఆసుపత్రి యాజమాన్యాన్ని ఓప్పి�
కందుకూరు, ఆగస్టు 5 : మండల పరిధిలోని దాసర్లపల్లిలో ఘనంగా కుంకుమార్చన నిర్వహించారు. దివంగత జనార్ధన్ శర్మ వ్యవసాయ క్షేత్రంలో శ్రీ మాత వేద విజ్ఞాన ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో చండీ ఉపాసకులు రేవల్లె రాజుశర్మ శ�
రంగారెడ్డి : ఓపియం సాగుచేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రూ.20 లక్షల విలువైన ఓపియంను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. సమాచా