కందుకూరు : విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం మండల పరిధిలోని లేమూరు గ్రామం మీదుగా వెలుతూ విద్యార్థులను చూసి తన కాన్వాయ్ని ఆపి వి�
కందుకూరు : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని మీర్ఖాన్పేట్ గ్రామానికి చెందిన వరికుప్పల లక్ష్మమ్మ అనారోగ్యానికి గురై ఆసుపత్�
కందుకూరు : ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రంగారెడ్డి జిల్లా అన్నోజిగూడ గ్రామానికి చెందిన నీలం రాములు కుటుంబాన్ని మంత్ర�
కందుకూరు : ఇంటి ఆవరణలో ఉన్న నీటి బకెట్లో పడి చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అండేకార్, శ్రీనివాస్ జీ దంపతులు తన తల్లి తండ్రులతో కలిసి మండల కేంద్రంలో నివాసం ఉంటూ మటన్
కందుకూరు : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావును టీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిశారు. దీపావళి పండగను పురస్క రించుకొని మండల పీఎసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, మాజీ చైర్మన్ జంబుల గణేష్రెడ్డి, రైతు �
కందుకూరు : టీఆర్ఎస్ ద్విదశాబ్ధి ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఈ నెల 25న మాదాపూర్ హెచ్ఐసీసీలో నిర్వహించే పార్టీ ప్లీనరీని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. బుధవార�
కందుకూరు : మహిళలు ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని 380 డ్వాక్రా గ్రూపులకు ఈ ఆర్ధిక పంవత్పరం నుంచి వచ్చే సంవత్సరం మార్చివరకు 39కోట్ల రూపాయల బ్యాంక్ రు�
కందుకూరు : బతుకమ్మ పండుగకు ప్రపంచ ఖ్యాతి తెచ్చింది సీఎం కేసీఆర్ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం మండల కేంద్రంలో గల సామ నర్సింహరెడ్డి ఫంక్షన్ హలులో మహిళలకు
కందుకూరు : టీఆర్ఎస్ పార్టీ పటిష్టానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. గురువారం సాయంత్రం మంత్రి కందుకూరు మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావేశం అ�
కందుకూరు : రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని రాచులూరు దేవాలయం వద్ద గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపినట్లు గ్రామస్తులు తెలిపారు. మంగళవారం రాత్రి జాతర గుట్ట ఉన్న రామలయం వద్�
కందుకూరు : పార్టీ బలోపేతానికి కృషి చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. సోమవారం మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి ఆమె నివాసంలో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్�
కందుకూరు : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు వెల్లివిరిసేలా భక్తిభావంతో వినాయక నవరాత్రులను నిర్వహించిన మండలంలోని దాసర్లపల్లి వినాయక మండపం లక్ష రూపాయల నగదును గెలుచుకుంది. అదికూడ సామాజిక స
కందుకూరు : ఈ వానకాలం సీజన్లో రైతులు పొలాల్లో సాగు చేసుకున్న పంటల వివరాలను వ్యవసాయ అధికారులు సేకరిస్తున్నారు. గ్రామాల వారీగా వరిసాగు విస్త్రీర్ణం. ఏ మేరకు చేపట్టారన్న విషయమై క్షేత్రస్థాయిలో రైతుల నుంచి
బడంగ్పేట : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మామిడిపల్లికి చెందిన కోట్ల బాబు, సీతారామ్రెడ్డి, ఈరంకి రాజ్కుమార్ గౌడ్లు ఇటీవల అనారోగ్యాలకు గురయ్యారు. వారు ప్రైవేట్ ద�
కందుకూరు: ప్రభుత్వ రంగ సంస్థ టీఎస్ ఆర్టీసీని కాపాడుకోవడంతో పాటు ఆర్టీసీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ కళాజాత బృందాలు విరివిగా ప్రచారం చేస్తున్నాయి. అందులో భాగంగా కందుకూరు మండ�