కందుకూరు మండలం పులిమామిడి గ్రామానికి చెందిన 100 మందికిపైగా బీజీపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు శుక్రవారం ఆ పార్టీలకు రాజీనామా చేసి.. మంత్రి సబితాఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
రంగారెడ్డి జి ల్లా కందుకూరు మం డలం తిమ్మాపూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని భూదాన్ భూ ములపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లే దని కందుకూరు తహసీల్దార్ మహేందర్రెడ్డి వివరణ ఇచ్చారు.
నారాయణపేట జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్ర పరిధిలోని కందుకూరు గ్రామ శివారులోని తేళ్ల దేవత ఆలయంలో మంగళవారం భక్తులు భక్తి శ్రద్ధలతో తేళ్ల పంచమి వేడుకలను జరుపుకొన్నారు. నాగుల పంచమి అ
దేశమంతటా నాగుల పంచమి జరుపుకొంటుండగా.. అక్కడ మాత్రం తేళ్ల పంచమి జరుపుకోవడం ఆనవాయితీ. అంతేకాదు తేళ్ల దేవతల కోసం ప్రత్యేకంగా ఆలయం నిర్మించడంతోపాటు ఆలయంలో తేళ్ల దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఆ గ�
కందుకూరు : రాష్ట్రంలో ప్రతి పక్షాలకు నామరూపల్లేకుండా చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని సార్లరావులపల్లి తండాకు చెందిన బాలు, శ్రీను, బీమ్ నాయక్, గోపాల్, హరి,ర�
దళితులు ఆర్థికంగా ఎదుగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. ఈనెల 31 వరకు లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి రూ.10లక్షలు అందజేయాలని ప్రభు
ప్రకాశం జిల్లాలోని కందుకూరు అసెంబ్లీ సెగ్మెంట్ను మరో జిల్లాలో కలపకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీవీజేఏసీ) జలదీక్ష చేపట్టింది. రామాయపట్నంను ప్రకాశం జిల్లాలోనే
రంగారెడ్డి : ఓ పాల ట్యాంకర్ బోల్తా పడటంతో వందల లీటర్ల పాలు నేల పాలయ్యాయి. ట్యాంకర్లోని పాల కోసం వాహనదారులు, సమీప గ్రామాల ప్రజలు బాటిల్స్, బకెట్స్తో ఎగబడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ – కందుక�
కందుకూరు : మండల పరిధిలోని కొత్తగూడ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కావాల్సిన నిధులను మంజూరు చేస్తానని ఈ విషయంలో ఆందోళన చెందవద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మం�
కందుకూరు : రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని గూడూరు సర్పంచ్ భర్త శ్రీహరి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పాండు, డైరెక్ట�
కందుకూరు : గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల మాజీ అ�